Author: Editor

AP

త్వరలో మహిళలకు శుభవార్త-ఏపీ రవాణామంత్రి ప్రకటన..!

ఏపీలో కూటమి ఎన్నికల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై త్వరలోనే శుభవార్త అందిస్తామని రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇవాళ వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేస్తోందన్నారు. త్వరలోనే దీనిపై మహిళలకు శుభవార్త….

ఫోన్లకు ఫేక్ మెసేజ్.. ఎస్బీఐ ఖాతాదారులకు కేంద్రం హెచ్చరిక..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు అలర్ట్‌! మీ ఎస్బీఐ ఖాతాకు రివార్డ్స్ పాయింట్స్ ఉన్నాయని, వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండంటూ ఓ ఫేక్‌ మెసేజ్‌ తాజాగా సర్య్యూలేట్‌ అవుతోంది. దీని పట్ల అప్రమత్తంగా….

అంగరంగ వైభవంగా గడికోట అమ్మవారికి బోనాలు..

YES9 ఆగస్టు 2, పెద్ద శంకరంపేట్. పెద్ద శంకరంపేట్. ఆషాడ మాసంలో భాగంగా పెద్ద శంకరంపేటలోని గడికోట మహాకాళి దుర్గామాత అమ్మవారికి బోనాల ఊరేగింపు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవిడి శ్రీ సరస్వతి శిశు మందిర్ నుండి మహిళలు బోనాలు….

గన్‌పార్క్ వద్ద గందరగోళం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్..

హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. అనంతరం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు….

పరుష పదజాలం ఉపయోగించిన ఎమ్మెల్యే.. అసెంబ్లీలో గందరగోళం..

తెలంగాణ అసెంబ్లీ కొద్దిసేపు దద్దరిల్లింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. మొదటగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చర్చను ప్రారంభించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి పరుష పదజాలం ఉపయోగించారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు….

AP

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఏపీలో కూడా మెట్రో రైల్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మెట్రో రైల్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే మెట్రో రైల్ కు కొత్త ఎండీని నియమించింది. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డి….

AP

ఏపీలో నూతన మద్యం విధానం..!

నూతన మద్యం విధానాన్ని రూపొందించడంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. మొత్తం 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. ఇందుకోసం అధికారులతో….

వయనాడ్‌ బాధితులకు రాహుల్ భరోసా..100పైగా ఇళ్లు కట్టిస్తాం..

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విలయ తాండవం సృష్టించాయి. కొండ చరియలు విరిగి పడడంతో ప్రజలు భారీగా ప్రాణాలను కోల్పోయారు. మృతుల సంఖ్య 300కు పైగా ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక….

AP

క్రమశిక్షణ కలిగినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుందని, సామాజిక అంశాలపై న్యాయ విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి జి. శివప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు.

02-08-2024 (అనంతపురం)క్రమశిక్షణ కలిగినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుందని, సామాజిక అంశాలపై న్యాయ విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి జి. శివప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీ విజయనగర న్యాయ కళాశాలలో….

AP

ఏపీలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ… మధ్యాహ్నానికి 91 శాతం పూర్తి..

ఏపీలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. ఉదయం పెన్షన్ల పంపిణీ ప్రారంభమైన రెండున్నర గంటల వ్యవధిలోనే 63 శాతం పూర్తవగా, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతానికి 91.83 శాతం పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు.   గ్రామ,….