త్వరలో మహిళలకు శుభవార్త-ఏపీ రవాణామంత్రి ప్రకటన..!
ఏపీలో కూటమి ఎన్నికల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై త్వరలోనే శుభవార్త అందిస్తామని రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇవాళ వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేస్తోందన్నారు. త్వరలోనే దీనిపై మహిళలకు శుభవార్త….










