Author: Editor

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రమాద బీమాపై కీలక ప్రకటన..

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ….

వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. జల వివాదాలను పరస్పరం కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుందామని అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు….

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం… 12 మంది మృతి..

హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిర్మౌర్ జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది….

AP

గోదావరి మిగులు జలాల వినియోగంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని వాడుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు ఎందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. గోదావరి మిగులు జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనవసరమైన గొడవలకు అర్థం లేదని ఆయన స్పష్టం చేశారు…..

AP

సంక్రాంతి ముంగిట శుభవార్త… ఏపీలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సమ్మె విరమణ..

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం భారీ ఊరట కల్పించింది. ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల యజమానులు జనవరి 12 నుంచి చేపట్ట తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ….

AP

మహేష్ చౌదరి హత్య కేసు: హంద్రీనీవా కాలువలో హత్యకు వాడిన రాడ్, స్కూటీ లభ్యం

జనవరి 1న హత్యకు గురైన కొత్తచెరువు మండలం తిప్పాబట్లపల్లికి చెందిన మాదినేని మహేష్ చౌదరి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డును, మృతుని స్కూటీని కొత్తచెరువు పోలీసులు బుధవారం హంద్రీనీవా కాలవ నుండి వెలికి తీశారు. ఈనెల 1న హత్యకు గురైన మహేష్….

AP

తెదేపా కార్యకర్త మృతికి మాజీ మంత్రి నివాళి

  నల్లమడ మండలం కమ్మవారి పల్లికి చెందిన తెదేపా సీనియర్ కార్యకర్త అమ్మినేని చెన్నప్ప అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం కమ్మవారి పల్లికి చేరుకొని కార్యకర్త మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి,….

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంట్‌డౌన్: ఈనెల 20న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం

తెలంగాణ రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఫిబ్రవరిలో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులను సకాలంలో పొందేందుకు….

AP

ముదిగుబ్బ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) బుధవారం ముదిగుబ్బ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి స్థానిక పోలీసులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించడమే….

AP

“మంచి స్పర్శ – చెడు స్పర్శ” పై అవగాహన: బాలికలకు ధైర్యం చెప్పిన డిఎస్పి ఇందిరా

జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి ఇందిరా గారిచే “మంచి స్పర్శ-చెడు స్పర్శ” అంశంపై అవగాహన. కదిరి పట్టణంలోని స్థానిక మొదటి వార్డు బాలికోన్నత మున్సిపల్ పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులు శ్రీ వరప్రసాద్ రాజు గారిచే ఏర్పాటుచేసిన “మంచి స్పర్శ-చెడు స్పర్శ”అవగాహన….