శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం గ్రామము, అనంతపురం జిల్లా.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
80 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేవస్థాన కార్యాలయం ముందు భాగంలో జెండా వందన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ
శ్రీ మేడేపల్లి విజయరాజు గారు , అనువంశిక ధర్మకర్త శ్రీమతి కే సుగుణమ్మ గారు , ప్రధాన అర్చకులు శ్రీ కే రాఘవాచార్యులు గారు , వేద పండితులు, అర్చకులు, కార్యాలయ సిబ్బంది , భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
