ఉత్తర నియోజకవర్గ కాపు ఆత్మీయ సమావేశం
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కి మద్దతు తెలియజేస్తూ కాపు నాయకులు మురళీ నగర్ బొత్స స్క్వేర్ లో కాపు ఆత్మీయ సమావేశం నిర్వహించారు….
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ మరియు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు… ఇందులో భాగంగా ఉత్తర నియోజకవర్గ జనసేన ఇన్చార్జి పసుపులేటి ఉషాకిరణ్ జనసేన సీనియర్ నాయకులు ,శంకు వెంకటేశ్వరరావు , కాపు నాయకులు గుర్రాల శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు పృథ్వీరాజ్ , వివిధ కాపు సంఘాల అధ్యక్షులు కార్యదర్శిలు నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు
కావున ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో కమలం మరియు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థులన్నీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు…
