Latest Posts

రెబల్స్ తో చర్చలు ప్రారంభించిన కాంగ్రెస్..!

తెలంగాణ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) నామినేషన్లు, స్క్రూటినీ ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలు రెబల్ అభ్యర్థులపై దృష్టి సారిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ వరకు గడువు ఉండడంతో పార్టీల సీనియర్లు అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ కూడా రెబల్….

608 మంది నామినేషన్లు రిజెక్ట్…

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా. పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసింది. 119 సెగ్మెంట్లలో కలిపి 4,798 మంది నామినేషన్లు వేయగా….

భారీగా పెరిగిన వంట నూనెల దిగుమతులు..

అక్టోబర్‌తో ముగిసిన 2022-23 సీజన్‌లో దేశంలో వంట నూనెల దిగుమతులు 16 శాతం అధికంగా నమోదయ్యాయి. ఈ సీజన్‌లో 167.1 లక్షల టన్నుల వెజిటబుల్‌ నూనెల దిగుమతులు జరిగినట్టు సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్ట్రర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈఏ) తాజాగా ప్రకటించింది. అంతకుముందు….

AP

నేటి నుండి TDP- జనసేనల ఆత్మీయ సమావేశాలు..

ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – జనసేన పార్టీల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు…..

ముంబైలో సాయి పల్లవి..రామాయణం’ కోసమేనా!

బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్‌ తివారీ ‘రామాయణం’ సినిమాను రూపొందించే పనిలో ఉన్నారు. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌, సాయి పల్లవి, యశ్‌ ప్రధాన పాత్రధారులుగా నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, సాయి పల్లవి ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. దీంతో ‘రామాయణం’ సినిమా….

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి..

హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్ ఘాట్ లోని రసాయన గిడ్డంగిలో ప్రమాదం జరిగింది. మంటలు నాలుగో అంతస్థు వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందారని ఉస్మానియా హాస్పటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ నాగేందర్ తెలిపారు. మృతుల్లో ఒకే….

త్వరలో టిల్లు స్క్వేర్ సెకండ్ సాంగ్ రిలీజ్.. !

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా 2022లో డీజే టిల్లు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తుంది. ఈ సినిమాకు డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్….

సడెన్‌గా చైనా సరిహద్దులకు వెళ్లిన ప్రధాని మోదీ…

దీపావళి పండగ వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. చైనా సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్నలెప్చా వద్ద జవాన్లతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను మోదీ.. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్….

AP

ఆ పథకం అమల్లో మార్పులు – లబ్దిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు..!!

ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమ పథకాల జోరు కొనసాగిస్తున్నారు. ఈ నెల 28న విద్యా దీవెన నిధుల విడుదలకు ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటికే నవ రత్నాల అమల్లో భాగంగా మహిళల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇప్పటికే 2.43 లక్షల….

గువ్వల బాలరాజుపై దాడి ఎపిసోడ్ ఓ డ్రామా: ప్రశాంత్ కిషోర్ వ్యూహాలంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు…

అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు….