Latest Posts

అడివిశేష్‌తో జోడీ కట్టనున్న శృతి హాసన్‌..

అడివి శేష్, శ్రుతీహాసన్‌ ప్రధాన పాత్రధారులుగా ఓ యాక్షన్‌ డ్రామా తెరకెక్కనుంది. అడివి శేష్‌ హీరోగా నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేసిన షానీల్‌ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు అధికారికంగా ఎంపికైన ‘లైలా’….

గ్రేటర్‌ హైదరాబాద్‌పై సీఎం సమీక్ష.. మూసీ ప్రక్షాళనపై ఫోకస్‌..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుతో అధికార పగ్గాలు చేపట్టిందే మొదలు వరుస సమీక్షలతో పాలనపై ఫోకస్‌ పెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌పై దృష్టి సారించిన ఆయన మూసీ నది ప్రక్షాళనకు పూనుకున్నారు. దుర్గంధంతో కంపు కొట్టే మూసీ ప్రాంతాన్ని….

నేడు స్పీకర్ ఎన్నికకు నామినేషన్స్! గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవమేనా..?

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక కోసం నేడు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు విధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్….

ప్రొటెం స్పీకర్‌తో పొత్తా… కాంగ్రెస్, ఎంఐఎం కలిసేది అప్పుడే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పొత్తుల రాజకీయం తెరపైకి వస్తుంది. ఎన్నికల్లో బీజేపీ–జనసేన, కాంగ్రెస్‌–సీపీఐ మాత్రమే కలిపి పోటీ చేశాయి. బీఆర్‌ఎస్, ఎంఐఎం, బీఎస్పీ, సీపీఎం వేర్వేరుగా బరిలో నిలిచాయి. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్, 11 మంది….

AP

ఆ 82 స్థానాల్లో వైసీపీ కొత్త అభ్యర్థులు.. జాబితా వైరల్..

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆమదాలవలస, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం,ఎచ్చెర్ల లో అభ్యర్థులను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక విజయనగరానికి సంబంధించి రాజాం, బొబ్బిలి.. విశాఖ జిల్లాకు సంబంధించి గాజువాక ,విశాఖ సౌత్.. అనకాపల్లి జిల్లాకు సంబంధించి పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, అనకాపల్లి……

నిర్మాతగా సమంత.. సంస్థకు ఏం పేరు పెట్టిందో తెలుసా..?

విభిన్నమైన పాత్రలను పోషించడంతో పాటు వ్యాఖ్యాతగా, వ్యాపారవేత్తగా రాణించిన సమంత మరో అడుగు ముందుకు వేశారు. త్వరలోనే నిర్మాతగా చిత్రాలను తెరకెక్కించనున్నారు. అవును మీరు వింటున్నది నిజమే. సమంత నిర్మాతగా అరంగేట్రం చేయనున్నారు. ఈ మేరకు కొత్త ప్రొడక్షన్ కంపెనీని సైతం….

గ్యారెంటీ స్కీంలపై సీఎం ఫోకస్‌…

సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీలపై దృష్టి సారించారు. 6 గ్యారెంటీ స్కీంలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. ఈ మేరకు సెక్రటేరియట్‌లో రైతు భరోసాపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబుతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.   అయితే……

సీఎం రేవంత్ సంచలనం..

54 మంది ఊస్ట్.. మొత్తం 54 మంది కార్పొరేషన్‌ ఛైర్లన్లు నియామకాలు దర్దు చేస్తున్నట్లు ఆదివారం (డిసెంబర్‌ 10) ప్రకటించింది. వీరంతా బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఛైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించారు. తాడికొండ రాజయ్య, కొండబాల కోటేశ్వరరావు, గట్టు తిమ్మప్ప, మార గంగారెడ్డి,….

AP

సంక్రాంతి తర్వాత ఏపీ ఎన్నికల షెడ్యూల్..?

ఇటీవల చంద్రబాబు సైతం.. ఫిబ్రవరిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన అనుమానం వెనుక.. కేంద్ర వర్గాల నుంచి సమాచారం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. బిజెపికి వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గడం ఖాయమని సంకేతాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ….

AP

ఎన్నికల ముంగిట జగన్ మాస్టర్ ప్లాన్..

గత నాలుగు సంవత్సరాలుగా ఏపీలో విధ్వంసకర పాలన సాగిందని.. సంక్షేమంటున్నా పెద్ద ఎత్తున లూటీ జరిగిందని.. అభివృద్ధి అన్నది లేకుండా పోయిందని.. అన్ని రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయని చంద్రబాబుతో పాటు పవన్ విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు. దీనికి తోడు ప్రజా వ్యతిరేకత….