Latest Posts

AP

చంద్రబాబుకు, జగన్ కు తేడా అదే..!

రాజకీయాలన్నాకా గెలుపు, ఓటములు అత్యంత సహజం. అయితే ఎన్నికల్లో పోటీ చేసే వారు గెలుపు కోసమే సర్వశక్తులు ఒడ్డుతారు. అయితే ప్రజల నమ్మకం ఎవరైతే చూరగొంటారో వారే విజయం సాధిస్తారు. విడిపోయిన తర్వాత ఏపీలో 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి, జనసేన,….

AP

అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు..

అది 2014, సెప్టెంబర్ 4. శాసనసభ వేదికగా నాటి సీఎం చంద్రబాబు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 217 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రాజధానిగా ప్రకటించారు. అప్పటి విపక్ష నేత జగన్ సహా అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో స్వాగతించాయి. తాను….

పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు.. ఇచ్చి పడేసిన రేవంత్.

అనుకున్నట్టుగానే తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడి వేడిగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం గవర్నర్ ప్రసంగం ఆద్యంతం భారత రాష్ట్ర సమితి చేసిన తప్పుల మీద సాగడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అనుకున్నట్టుగానే శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం అసెంబ్లీలో ఉదయం….

కాంగ్రెస్‌ను కడిగేసిన కేటీఆర్‌.. కౌంటర్‌ ఇచ్చిన సీఎం రేవంత్‌!

వాడీవేడిగా చర్చ.. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీవేఢీ’గా చర్చ జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు.   కేటీఆర్‌ దూకుడు……

ఆ మూడు రాష్ట్రాల్లో బిజెపి వ్యూహం అదుర్స్..

ఎక్కడికక్కడే సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తూ ఎంపిక కొనసాగింది. చత్తీస్గడ్ లో వ్యూహాత్మకంగా గిరిజన నేతను, మధ్యప్రదేశ్ లో ఓబీసీ నేతను, రాజస్థాన్లో బ్రాహ్మణ వర్గానికి చెందిన నేతను సీఎం పీఠం అప్పగించింది. ఈ మూడు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పదవులను….

బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్యకు సమంత బంపర్ ఆఫర్..

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలేవీ ఒప్పుకోలేదు. గతంలో ఒప్పుకొని అడ్వాన్స్ లు తీసుకున్నవి ఉంటే వాటిని తిరిగి నిర్మాతలకు ఇచ్చేసింది. మయోసైటిస్ వల్ల ఒక సంవత్సర కాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. చికిత్స తీసుకుంటే విదేశీ పర్యటనలు చేస్తోంది…..

పార్లమెంట్ ఘటన ఎఫెక్ట్…తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు భారీ భద్రత ..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, పార్లమెంట్‌లో బుధవారం జరిగిన దాడి తరహా ఘటన చోటు చేసుకున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్….

ధరణిపై రేవంత్ సంచలన నిర్ణయం.. !!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన అంశాల్లో ప్రధానమైనది- ధరణి పోర్టల్. రైతులు ఎదుర్కొంటోన్న భూసంబంధిత సమస్యలను పరిష్కరించడానికి భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ప్లాట్‌ఫామ్ ఇది. దీనిపై సుదీర్ఘకాలంగా పెద్ద వివాదం నడుస్తూ వస్తోంది.  ….

AP

ఏపీలో షర్మిల ఎంట్రీ ప్రచారంపై సజ్జల స్పందన ఇదే ! చంద్రబాబుకు పవన్ బలహీనత..!

పవన్ కల్యాణ్ చంద్రబాబు పక్కన లేడని ఇవాళ చెబితే ఒక్క అభ్యర్ది తుపాకీ గుండుకు కూడా దొరకడని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఎల్లోమీడియా వార్తలతో చంద్రబాబు భ్రమలలో బతుకుతున్నారని, కాపు సామాజిక వర్గం ఓట్లుపడితే తప్ప రాజకీయం….

AP

టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్..?

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకనుగుణంగా అధికారంలోకి రావడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే జనసేనతో పొత్తు ఖరారైంది. దీనితర్వాత ఆ పార్టీ మరో అడుగు ముందుకేసింది. గత ఎన్నికల్లో….