ఆధార్ అప్డేట్ కోసం… పసిపిల్లలతో అర్థ రాత్రి సైతం పడిగాపులు పడుతున్నా ఆదివాసీలు…
ప్లాష్ న్యూస్… ఆధార్ అప్డేట్ కోసం… పసిపిల్లలతో అర్థ రాత్రి సైతం పడిగాపులు పడుతున్నా ఆదివాసీలు… వివరాల్లోకి వస్తే… అశ్వాపురం మండలం మనుబోతులగుడెం ఆదివాసీలు ఆధార్ అప్డేట్ చేసుకోవడం కోసం గత 3 రోజులుగా తిరుగుతూనే ఉన్నారు.కానీ ప్రజలు తండోపతండాలుగా….










