పాక్-చైనా బార్డర్ లోనే మోడీ షురూ.. తొలి హైడ్రోజన్ బస్సుకు నాంది
దేశీయంగా తయారైన తొలి హైడ్రోజన్ ఇంధన బస్సు రోడ్డు ఎక్కబోతోంది. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో వాణిజ్య రవాణా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లోనే దీనికి మోదీ నాంది పలకబోతున్నారు. దీంతో ఆ రెండు దేశాలతోపాటు ప్రపంచ….










