Latest Posts

గువ్వల బాలరాజుపై దాడి ఎపిసోడ్ ఓ డ్రామా: ప్రశాంత్ కిషోర్ వ్యూహాలంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి….

ఒవైసీ శర్వాణీ వెనుక పైజామా ఉందనుకున్నా.. ఖాకీ నిక్కరుంది: రేవంత్ ఫైర్

హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అసదుద్దీన్ ఒవైసీ శర్వాణీ లోపల పైజామా ఉందని అనుకున్నా.. కానీ, నిక్కరు ఉందని అర్థమైందంటూ వ్యాఖ్యానించారు. ముస్లిం హక్కుల కోసం….

షాకింగ్: దీపావళికి బోనస్ ఇవ్వలేదని యజమాని దారుణ హత్య

ముంబై: దీపావళి బోనస్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు వర్కర్లు దాబా యజమానిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన నాగ్‌పూర్‌ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుహి ఫటా….

AP

యాడికి మండలంలోని వేములపాడు గ్రామ సమీపంలో NH 67 రోడ్ మీద గుంతకల్లు వైపు నుండి తాడిపత్రి వైపు కారు వెళ్తూ ఉండి, ఎదురుగా తాడిపత్రి నుండి గుత్తి వైపు వస్తున్న ఆటో ను డీ కొట్టడంతో ఆటో డ్రైవర్ హరికి గాయాలు

న్యూస్. 9 యాడికి మండలంలోని వేములపాడు గ్రామ సమీపంలో NH 67 రోడ్ మీద గుంతకల్లు వైపు నుండి తాడిపత్రి వైపు కారు వెళ్తూ ఉండి, ఎదురుగా తాడిపత్రి నుండి గుత్తి వైపు వస్తున్న ఆటో ను డీ కొట్టడంతో ఆటో….

AP

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు హర్షనీయం

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు హర్షనీయం — జర్నలిస్టుల తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు — కదిరి నియోజకవర్గంలో త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం — కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్ధారెడ్డి కదిరి, నవంబర్ 8: 👉….

AP

ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు హైదరాబాద్‌ః తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మరో దిగ్గజ నటుడిని పరిశ్రమ కోల్పోయింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం 8:45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు…..

హీరోయిన్ రష్మిక హాట్ వీడియో వైరల్, చర్యలు తీసుకోవాలన్న అమితాబ్… 

రష్మిక మందాన పేరున ఓ హాట్ వీడియో వైరల్ అవుతుండగా సీనియర్ నటుడు అమితాబ్ స్పందించారు. ఇలాంటి వీడియోల మీద చర్యలు తీసుకోవాలని కామెంట్ చేశారు. రష్మిక మందాన ఇండియాలోని టాప్ హీరోయిన్స్ లో ఒకరు. సౌత్ టు నార్త్ దున్నేస్తున్న….

AP

విజయవాడలో ఘోర ప్రమాదం…

విజయవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్ ఫామ్ పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపై బస్సు తీసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.మృతుల్లో కండక్టర్ తో పాటు ఓ మహిళ, పది నెలల చిన్నారి….

AP

రోడ్లపైనే సభలు.. కొత్త సంస్కృతి తీసుకొచ్చిన వైసిపి..

విజయవాడ నగర ప్రజలు వైసీపీ నేతల తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. విజయవాడ భవానిపురం క్రాంబ్వే రహదారిపై శివాలయం సెంటర్ వద్ద అనుమతి లేకుండా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు…..

AP

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన బుల్లితెర హీరో..

జనసేన ఆవిర్భావం నుంచి పవన్ ఒంటరిగానే పోరాడుతున్నారు. చిత్ర పరిశ్రమ వ్యక్తిగానే కాకుండా తనకంటూ స్వశక్తితో ఏపీ ప్రజల కోసం గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతున్నా.. సరైన విజయం దక్కకున్నా రాజకీయాలను విడిచిపెట్టలేదు. అటు సినిమాల్లో సైతం….