Latest Posts

AP

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేతో చంద్రబాబు నాయుడు భేటీ..!

ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేతో సమావేశమయ్యారు. అంతకంటే ముందుగా తన అధికారిక నివాసమైన వర్షకు విచ్చేసిన చంద్రుబాబుకు షిండే సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు…..

డేంజర్ జోన్ లో మోదీ సర్కార్..!

పార్లమెంట్ ఎన్నికల ముందు 400 సీట్ల టార్గెట్ గాలిలో కలసిపోయింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకోలేక సంకీర్ణ ప్రభుత్వంగా మారిన బీజేపీకి మరోసారి గట్టి దెబ్బ తగిలింది. ఎవరికైతే 40 కన్నా ఎక్కువ స్థానాలు రావని గేలిచేశారో ఇప్పుడు ఆ పార్టీయే మోదీకి….

బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి గూడెం మహిపాల్ రెడ్డి..?

కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో మొత్తం ఇప్పటివరకు 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్….

గౌడన్నలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్.. ‘కాటమయ్య రక్ష’ కిట్లు..!

గీత కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గౌడన్నల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కల్లు గీసే సమయంలో చెట్టు ఎక్కిన తర్వాత ప్రమాదవశాత్తు చాలా మంది గీత కార్మికులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. చెట్టు నుంచి తాళ్లకు….

AP

తుడిచిపెట్టుకుపోయినా.. వైసీపీని వదలని వైఎస్ షర్మిల..!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. వైనాట్ 175 అని గంభీరంగా బరిలోకి దిగిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎవరూ ఊహించని రీతిలో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేకత చీలకుండా కూటమి జాగ్రత్తపడటంతో….

AP

ఏపీలో ఆరోగ్య శ్రీ పేరు మార్పు..!

ఏపీ ఆరోగ్య శ్రీ పథకం పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవగా మారుస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేసారు. ఇప్పటి వరకు డాక్టర్….

కేంద్రం కీలక నిర్ణయం.. రాజ్యాంగ హత్యాదినంగా జూన్ 25..

దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25ను రాజ్యాంగ హత్యాదినంగా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన గెజిట్ ను శుక్రవారం విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా ప్రకటించారు…..

బీజేపీలోకి హరీశ్‌రావు..?

గత కొద్ది రోజులుగా తెలంగాణలో నేతలు పార్టీల మార్పులకు సంబంధించి చర్చలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజా రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఊహించని నేతలు సైతం ఇతర పార్టీలోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు….

తెలంగాణలో కూడా టీ స్క్వేర్..!

అమెరికాలో న్యూయార్క్‌సిటీలోని టైమ్స్ స్క్వేర్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. ఇది వాణిజ్య ప్రాంతమే కాకుండా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కూడా. ఎంటర్‌టైన్‌మెంట్ హబ్ కూడా. చుట్టూ బిల్లుబోర్డులే. అందులో నిత్యం వాణిజ్య ప్రకటనలు. అయినా ఆ వీధి అంతా కోలాహలంగా, సందడిగా….

AP

ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్, జగన్‌పై కేసు నమోదు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వణికిపోతున్నారు. ఏ రోజు ఎలా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు. రాజకీయ నేతలు ఎవరు తమపై కేసులు పెడతారేమోనని కంగారుపడుతున్నారు. డ్యూటీకి వస్తున్నా టెన్షన్ మాత్రం అనుక్షణం ఆయా అధికారులను వెంటాడుతోంది. అధికారం చేతులో….