Latest Posts

నేడు కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ.. 10 రోజుల కస్టడీ కోరే అవకాశం….

లిక్కర్ స్కామ్ కేసులో అర్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గురువారం రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు. సివిల్ లైన్‌లోని తన నివాసంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు.  ….

నేడు సుప్రీంకోర్టులో ఈడీ అరెస్ట్ పై కవిత పిటీషన్ విచారణ

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తన అరెస్టును సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ కు సంబంధించి నేడు విచారణ జరగనుంది. దేశవ్యాప్తంగా సంచలనం….

రేవంత్ కు కేసీఆర్‌ కొత్త సవాల్ – నేరుగా బరిలోకి..!

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పర్వం ఉత్కంఠ పెంచుతుంది. సీఎం రేవంత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బిజెపి సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ కు ఎన్నికలు సవాల్ గా మారుతున్నాయి. కెసిఆర్ ఇప్పుడు కీలక నిర్ణయం దిశగా….

AP

డబుల్‌ ఓటర్లకు కొత్త చిక్కు.. షాక్‌ ఇచ్చిన ఈసీ..!

డబుల్‌ ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో ఇటు తెలంగాణలో, అటు ఏపీలో ఓటు వేయాలని భావించారు ఆంధ్రాసెటిలర్లు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ వీరు తెలంగాణలో ఓటు వేశారు. 2024 ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటుహక్కు….

AP

వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై..

జగన్ ఎంపీ అనురాధకు షాక్ ఇచ్చారు.ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఆమె స్థానంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు అవకాశం ఇచ్చారు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. గత కొద్ది రోజులుగా మంత్రి విశ్వరూప్ తో ఆమెకు విభేదాలు….

బీజేపీలో కుదుపులు.. కేంద్ర మంత్రి రాజీనామా..!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో బిగ్ షాక్ తగిలింది. బిహార్ లో లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకం విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ.. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ తన కేంద్ర మంత్రి పదవికి….

పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీపీ రాధాకృష్ణన్ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామివారిని, పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకున్నారు. బుధవారం ఆయన తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే….

ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. ఆ సాఫ్ట్ వేర్ వాడినట్టు ఆరోపణలు..?

ఎస్ఐబీలోని లాగిన్ రూమ్, స్పెషల్ ఆపరేషన్ బృందంలో ఫోన్ ట్యాపింగ్ పరికరాలను, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. వాటిని వికారాబాద్ అడవుల్లో పడేశారు. అయితే ఆ పరికరాల కోసం ప్రస్తుతం ఒక ప్రత్యేక పోలీస్ బృందం….

AP

టిడిపికి కేంద్ర మాజీ మంత్రి గుడ్ బై..

పనబాక లక్ష్మి కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ నుంచి నాలుగు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మూడుసార్లు నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు…..

AP

ఏపీలో కీలక పరిణామం.. లోక్ సత్తా జేపీ సంచలన నిర్ణయం.

జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా ఉద్యమ సంస్థను ప్రారంభించారు. తరువాత ఆ వేదికను రాజకీయ పార్టీగా మార్చారు. 2009 ఎన్నికల్లోఆ పార్టీ బరిలో దిగింది. ఉమ్మడి రాష్ట్రంలో రెండు శాతం ఓట్లు సాధించింది. 2009 ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి….