Latest Posts

బీఆర్ఎస్‌కు మరో షాక్..

బీఆర్ఎస్ నుంచి వలసలు కంటిన్యూ అవుతన్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు అధికార కాంగ్రెస్, బీజేపీ వైపు వెళ్లిపోయారు.. ఇంకా వెళ్లిపోతున్నారు కూడా. తాజాగా ఈ జాబితాలోకి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కూడా చేరిపోయారు. మంగళవారం మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే….

AP

వాలంటీర్ల జీవితాలు మారుస్తా.. చంద్రబాబు భరోసా..

కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువతతో భేటీ అయ్యారు. యువతకు సామాజిక బాధ్యత ఉండాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా….

AP

ఎలక్షన్ టైమ్.. రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీ

ఎన్నికలు సమీపిస్తున్న వేల రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారుల ముకేశ్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచారం చేయడానికి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.  ….

ఆమ్ ఆద్మీకి వంద కోట్లు ఇచ్చాం: ఖ‌లిస్తానీ నేత ప‌న్నున్

ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది, సిక్స్ ఫ‌ర్ జ‌స్టిస్ చీఫ్‌ గురుప‌ర్వ‌త్ సింగ్ ప‌న్నున్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఖ‌లిస్తానీ గ్రూపులు భారీ ఆర్థిక సాయాన్ని అందించిన‌ట్లు చెప్పారు. 2014 నుంచి 2022 వ‌ర‌కు సుమారు 133.54 కోట్ల డ‌బ్బును….

కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచి అంటే..!

తెలంగాణలో నివసిస్తున్న పేదలు కొత్త రేషన్ కార్డు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డుల జారీ ఆగిపోవడంతో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్….

ఎన్నికల వేళ.. గోవాలో బీఆర్ఎస్ క్యాంప్..

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తరువాత తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. అన్ని నియోజకవర్గాల్లోనూ….

AP

ముద్రగడ, పవన్ కళ్యాణ్.. ఏపీ కాపులు ఎవరిని నమ్ముతార..?

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న కొలది ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాపుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. కాపు ఓట్లను తమ వైపు తిప్పుకుంటే గెలుపు ఖాయమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపు ఫ్యాక్టర్ బలంగా వినిపిస్తోంది…..

కేజ్రీవాల్ టార్గెట్ గా కవిత విచారణ.. నిజామాబాద్‌లో ఈడీ బృందాల దర్యాప్తు..?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే కవిత, కేజ్రీవాల్ లను అరెస్ట్ చేసిన ఈడీ.. వారిద్దరినీ కస్టడీకి తీసుకుంది. కవిత ఈడీ కస్టడీ శనివారం(మార్చి23)తో ముగియగా.. మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది….

కరీంనగర్ కాంగి‘రేస్‌’లో తీన్మార్ మల్లన్న..!?

అసెంబ్లీ ఎన్నికల్లో తీన్మార్‌ మల్లన్న పలు నియోజకవర్గాలో‍్ల ప్రచారం చేశారు. ఎమ్మెల్యేల ఎన్నికకు సహకరించారు. కొంతమందికి ఆర్థిక సాయం కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో ఖర్చు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఎంపీ టికెట్‌ ఇస్తే ఖర్చుపెట్టడానికి మల్లన్న సిద్ధంగా….