Latest Posts

కాశ్మీర్ లో కాంగ్రెస్ విజయం..! ఫలితాల్లో జోరు-మ్యాజిక్ మార్క్ దాటేసి..!

మూడు విడతలుగా నిర్వహించిన జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. దశాబ్దం తర్వాత ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఓటరు ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ జోడీకే జై కొట్టాడు.   90 సీట్ల జమ్మూ కాశ్మీర్….

లింగన్న పెట వాగు పై తాత్కాలిక మట్టి రోడ్డు పై పునః ప్రయాణ సౌకర్యం…

INC:- ఆగష్టు 5 శనివారం రోజున గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యండి హమీద్ గారి అద్వార్యంలొ ఈరోజు సిద్దిపేట టు కామారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో లింగన్న పెట వాగు పై తాత్కాలిక మట్టి రోడ్డు వేయడం….

జమ్మూ కశ్మీర్, హర్యానా ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్..!

జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటితో ముగిసింది. జమ్మూ కశ్మీర్ లో మూడు దశల్లో పోలింగ్ జరగ్గా, హర్యానాలో నేడు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్టోబరు 8న వెల్లడించనున్నారు…..

హైడ్రా‌కు చట్టబద్దత, గవర్నర్ గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ ప్రభుత్వం ( TG Govt) ప్రవేశపెట్టిన హైడ్రాకు ఇక పూర్తి అధికారాలు వచ్చినట్లేనని చెప్పవచ్చు. కేవలం అక్రమ కట్టడాలను తొలగించడమే లక్ష్యంగా హైడ్రా (Hydra) ను జీవో99 పేరిట రేవంత్ ( Cm Revanth) సర్కార్ తీసుకువచ్చింది. ఎఫ్టీఎల్, బఫర్….

AP

ఏపీ రాజకీయాల్లో బుక్ లు కీలక పాత్ర.. లోకేష్ కి పోటీగా అంబటి.. గ్రీన్ బుక్ ఓపెన్..

ఏపీ రాజకీయాల్లో బుక్ లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. టీడీపీ రెడ్ బుక్ పేరిట వైరల్ కాగా.. వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి కొత్తగా గ్రీన్ బుక్ రాస్తున్నట్లు ప్రకటించారు. రెడ్ బుక్ లో రాసిన పేర్లు వేరు…..

AP

వంటశాల ప్రారంభించిన సీఎం, ఒకేసారి 1. 20 లక్షల మంది భక్తులకు ..

తిరుమలలోని పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున ఔటర్ రింగ్ రోడ్డు ప్రక్కన అధునాతనమైన వంటశాల‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు.తిరుమలలో కేంద్రీకృత వంటశాల‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సుమారు రూ.13.45 కోట్ల వ్యయంతో రూపొందించిన వంటశాల‌….

AP

మదనపల్లి జీఎమ్ ఆర్ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం తరపున విజయవాడ వరదభాధితుల సహాయర్తం గ్రూప్ సభ్యుల సహకారంతో వసూలు చేసిన రూ 3.50లక్షలు మరియు తిరుపతి సత్యన్న సేన వసూలు చేసిన మొత్తం రూ 10 లక్షల చెక్ ను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు అందిచడం జరిగింది.

మదనపల్లి జీఎమ్ ఆర్ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం తరపున విజయవాడ వరదభాధితుల సహాయర్తం గ్రూప్ సభ్యుల సహకారంతో వసూలు చేసిన రూ 3.50లక్షలు మరియు తిరుపతి సత్యన్న సేన వసూలు చేసిన మొత్తం రూ 10 లక్షల చెక్ ను….

‘నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త’.. ఉద్యోగశిక్షణతోపాటు ప్రతినెల రూ.5000 ఆర్థికసాయం..

కేంద్ర ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుద్యోగుల కోసం కొత్త పథకం ప్రారంభించింది. పిఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ (PM Internship Scheme) పేరుతో ప్రతినెలా నిరుద్యోగులకు రూ.5000 ఆర్థిక సాయం అందించనుంది. కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వశాఖ….

AP

అమరావతి రైతుల ఆందోళన..! ఏం జరిగిందంటే..?

ఏపీ రాజధాని పై ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే వారం సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రుణం ఖరారు కానుంది. ఇదే సమయంలో అమరావతిలో నిర్మాణాల పైన….

AP

లడ్డూ వివాదం విచారణకు ప్రత్యేక టీం – సీబీఐ తో సహా, సుప్రీం కీలక ఆదేశాలు ..!

తిరుమల లడ్డూ వివాదం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లడ్డూ వివాదం పై విచారణ పైన నేడు సుప్రీం కోర్టులో కేంద్రం తమ అభిప్రాయం స్పష్టం చేసింది. సిట్ ఈ కేసు తేల్చలేదని..కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలని సొలిసిటర్‌ జనరల్‌….