Latest Posts

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న ఎంపీ కె. కేశవరావు, మేయర్ విజయలక్ష్మి..

సార్వత్రిక ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కె. కేశవరావు, ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ కండువ కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని మేయర్ స్వయంగా ఓ ప్రకటన చేశారు…..

AP

ఏపీ రాజకీయాల్లోకి అనుష్కశెట్టి.. అక్కడి నుంచి పోటీ..?

స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి రాజకీయాల్లోకి వస్తుందా ? అంటే అవును అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు పీక్స్ లో ఉన్నాయి. మొన్నటి వరకూ అధికార వైసీపీ అభ్యర్థుల లిస్టు చూసి.. సిట్టింగులు, టికెట్ ఆశించిన వారు అలకబూనారు. కొందరు….

AP

రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టడం జగన్ బ్రాండ్.. చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సీఎం జగన్ పాలనపై మండిపడ్డారు. జగన్ రాయలసీమ ద్రోహి అని కామెంట్స్ చేశారు. గురువారం రాత్రి సత్యసాయి జిల్లా కదిరిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన….

ముగియనున్న కేజ్రీవాల్ కస్టడీ.. కస్టడీ పొడిగించమని కోరనున్న ఈడీ..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఈరోజు మధ్యాహ్నం ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు.   ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్….

AP

ఏపీలో బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా విడుదల-సుజనాకు చోటు-సోముకు నిరాశ..!

ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల జాబితా ఇవాళ విడుదలైంది. ఇప్పటికే దీనిపై పలు దఫాలుగా కసరత్తు చేసిన అధిష్టానం పెద్దలు.. ఇవాళ సాయంత్రం 10 పేర్లలో లిస్ట్ విడుదల చేశారు. ఊహించినట్లుగానే ఇందులో….

AP

గోదావరిలో టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై – రెబల్ గా పోటీ..!

ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. కూటమిలో భాగంగా మూడు పార్టీల సీట్లు సర్దబాటు కొలిక్కి వచ్చింది. బీజేపీ తమ పార్టీ నుంచి పోటీ చేసే పది మంది అభ్యర్దుల జాబితా….

తెలంగాణ కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన..

తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రాజేంద్రనగర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కింది కోర్టుల్లోనే కాదు.. హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉందన్నారు…..

కాంగ్రెస్ పార్టీ 8వ జాబితా విడుదల.. తెలంగాణ నుంచి అభ్యర్థులు వీరే..

లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 14 మందితో అభ్యర్థులతో కూడిన 8వ జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్‌లో నాలుగు స్థానాలు, జార్ఖండ్, మధ్యప్రదేశ్….

పీఓకే భారత్‌లో అంతర్భాగమే.. కాశ్మీర్‌పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో అంతర్భాగమని, అక్కడ నివసిస్తున్న ముస్లింలు, హిందువులు ఇద్దరూ భారతీయులేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం పునరుద్ఘాటించారు.   “పిఓకే భారతదేశంలో అంతర్భాగమని బీజేపీ విశ్వసిస్తుంది. POKలో నివసిస్తున్న ముస్లింలు, హిందువులు కూడా భారతీయులే…..

తీహార్‌ జైలుకు కవిత..

కల్వకుంట్ల కవిత తీహార్‌ జైలుకు వెళ్లింది.. విక్టరీ సింబల్ చూపిస్తూ కోర్టు లోపలికి వెళ్లిన కవితకు.. అస్సలు ఊహించని షాక్ ఇచ్చింది న్యాయస్థానం.. ఇంతా జరిగినా కవిత చెబుతుందేంటి? మీరే వినండి. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు.. ఇది మనీలాండరింగ్‌….