Latest Posts

9 హామీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల.. వాటికే పెద్దపీట.

ఏపీ ఎన్నికల సమరంలో తుది పోరుకు మరికొద్దిరోజుల సమయం మాత్రమే ఉంది. అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేసేశారు. ఇప్పుడంతా ప్రచారపర్వంలో మునిగిపోయారు. తాజాగా వైసీపీ అధిష్ఠానం మేనిఫెస్టో ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 2019లో ఇచ్చిన హామీల్లో 99….

టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..

టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిస్కబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు హాజరై మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు….

పిల్లల అక్రమ రవాణా.. 95 మందిని రక్షించిన చైల్డ్ కమిషన్..

పిల్లల్ని అక్రమ రవాణాను ఉత్తరప్రదేశ్ కు చెందిన చైల్డ్ కమిషన్ చేధించింది. బిహార్ నుంచి యూపీకి అక్రమంగా తీసుకెళ్తున్న 95 మంది పిల్లల్ని రక్షించింది. చైల్డ్ కమిషన్ సభ్యుడు సుచిత్ర చతుర్వేది ఇచ్చిన సమాచారంతో పిల్లల్ని రక్షించినట్లు అయోధ్య చైల్డ్ వెల్ఫేర్….

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు భారీ షాక్ ఇచ్చిన కోర్టు..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.   ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చేటుచేసుకుంది. ఈ కేసులో….

ఈటల రాజేందర్ తో,మాజీ మంత్రి మల్లారెడ్డి..ఆసక్తికర చర్చ..

మాజీ మంత్రి మల్లారెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్య శుక్రవారం ఆసక్తికర చర్చ జరిగింది. అయితే, ఆ చర్చ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం గుండ్లపోచంపల్లిలోని కండ్లకోయలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. అక్కడ వీరిద్దరూ ఒకరికొకరు….

AP

వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్..

వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో డొక్కా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.   వైసీపీపై అసంతృప్తితో పార్టీ సభ్యత్వానికి, గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి మాజీ మంత్రి….

AP

పిఠాపురం.. మద్యం ఎత్తులు, లిక్కర్ సీజ్ వెనుక..

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం నియోజకవర్గంపై అందరి దృష్టిపడింది. పిఠాపురం గురించి రోజు వార్త వెలుగులోకి రావడంతో అక్కడ ఏం జరుగుతోందన్న చర్చ ఏపీ అంతటా నెలకొంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా….

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన తీన్మార్ మల్లన్న గారు..

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన తీన్మార్ మల్లన్న గారు.

వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఢీకొని కోదాడలోని ఓ తండాకు చెందిన బానోతు భూది(55) మృతి. ముందు టైర్లు తొక్కడంతో రోడ్డుకు అతుక్కుపోయిన బాడీ..

ఖమ్మం రూరల్ : వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఢీకొని కోదాడలోని ఓ తండాకు చెందిన బానోతు భూది(55) మృతి. ముందు టైర్లు తొక్కడంతో రోడ్డుకు అతుక్కుపోయిన బాడీ

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్..

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థిగా మద్దతుగా కేసీఆర్ భువనగిరిలో బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో అనేక సమస్యలు ఉంటే బీజేపీ అవేమీ….