గుజరాత్ తీరంలో రూ.602 కోట్లు డ్రగ్స్ సీజ్.. 14 మంది పాకిస్థానీయులు అరెస్ట్….
గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్తాన్ పౌరులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.602 కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి భద్రతా దళాలు వారిని అరెస్ట్….










