Latest Posts

గుజరాత్ తీరంలో రూ.602 కోట్లు డ్రగ్స్ సీజ్.. 14 మంది పాకిస్థానీయులు అరెస్ట్….

గుజరాత్‌ తీరంలో 14 మంది పాకిస్తాన్ పౌరులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.602 కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి భద్రతా దళాలు వారిని అరెస్ట్….

విభజన హామీలపై క్లారిటీ ఇచ్చాకే.. మోదీ రాష్ట్రానికి రావాలి: సీఎం రేవంత్ రెడ్డి.

హయత్‌నగర్ నుంచి మెట్రోను విస్తరించే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ వాసులకు కీలక హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ పదేళ్లలో తెలంగాణకు నిధులు, పరిశ్రమలు ఇవ్వలేదని విమర్శించారు.   మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి….

బాంబ్ పేల్చిన కేటీఆర్.. యూటీగా హైదరాబాద్..

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా ఎలాగైనా కొన్నిసీట్లు గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది విపక్ష గులాబీ పార్టీ. ఈ క్రమంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. రాజకీయ వ్యూహాలను అమలు చేసుకుంటూపోతోంది. ప్రజల్లో ఒకవిధమైన ఆసక్తిని రేపుతోంది. తాజాగా….

AP

ఈనెల 30న కూటమి మేనిఫెస్టో..

ఈనెల 30వ తేదీన కూటమి మేనిఫెస్టోను ప్రకటిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మాఫియా డాన్ లతో పోరాడుతున్నాం.. ప్రజల దశ, దిశ మార్చే ఎన్నికలు ఇవే అని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూటమిదే….

AP

భారతి Vs షర్మిళ.. ..

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ నేతల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. మళ్లీ ఎలాగైనా అధికారంలోకి రావాలని అధికార వైసీపీ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే పక్కా ప్రణాళిక లతో రంగంలోకి దిగింది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి కడపపై అందరిదృష్టి పడింది. ఈసారి కడపలో ముక్కోణపు….

AP

ఉత్తర నియోజకవర్గ కాపు ఆత్మీయ సమావేశం…

ఉత్తర నియోజకవర్గ కాపు ఆత్మీయ సమావేశం   విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కి మద్దతు తెలియజేస్తూ కాపు నాయకులు మురళీ నగర్ బొత్స స్క్వేర్ లో కాపు ఆత్మీయ సమావేశం నిర్వహించారు……..

జూలై నుంచే దేశంలో మొట్టమొదటి వందే మెట్రో రైలు..

భారతీయ రైల్వే శాఖ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రోజురోజుకూ దేశంలో రైల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వందే మెట్రో రైలును నడపనున్నట్లు వెల్లడించింది.   జూలై నుంచి దేశంలో….

ట్రెండ్ సెట్ చేస్తానంటోన్న కేసీఆర్…!

గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కేసీఆర్ ట్రెండ్ సెట్ చేసే పనిలో పడ్డారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ట్విట్టర్ బాట పట్టారు. నిన్నటి వరకు ఫామ్ హౌజ్ దాటి బయటకు రాని….

తెలంగాణ లోక్ సభ బరిలో తమిళ పార్టీ…!

ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడీ నెలకొని ఉన్న విషయం తెలిసిందే. అయితే, పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల పోలింగ్ కూడా ముగిసిన విషయం కూడా తెలిసిందే. మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. తెలంగాణలో కూడా….

AP

ముగిసిన నామినేషన్ల పరిశీలన.. అత్యధిక నామినేషన్లు ఎక్కడంటే..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తి కావాల్సి ఉండగా కాస్త ఆలస్యమైంది. నామినేషన్లు పెద్ద సంఖ్యలో దాఖలు కావటంతో వాటిని స్క్రూటిని చేసేందుకు అధికారులకు రెండు రోజుల సమయం….