Latest Posts

AP

జగన్ ఆస్తుల కేసు, కొత్త మలుపు..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు తిరిగింది. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ కేసు వెనక్కి వెళ్తోంది. న్యాయమూర్తిని బదిలీ చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఈ ఎత్తుగడ ఎవరిది? దీని వెనుక….

కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన సుప్రీం.. ‘ట్రయల్‌ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు..?’

లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో భాగంగా తన అరెస్ట్, కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా….

తెలంగాణకు ప్రధాని, మెదక్‌ సభకు మోదీ…

తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది. ఎన్నికల్లో ఈసారి ఎక్కువ సీట్లు గెలుపొందాలని భారీ స్కెచ్ చేసింది. ఎన్నికల పోలింగ్‌కు కేవలం 11 రోజులు మాత్రమే ఉండడంతో తెలంగాణలో ఆ పార్టీ ముఖ్యనేతల తాకిడి క్రమంగా పెరుగుతోంది. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం….

AP

జగన్ వ్యాఖ్యలు… ముమ్మాటికీ అవాస్తవం..

ఆస్తుల తగాదా నేపథ్యంలో వైఎష్ షర్మిల తనపై బురద జల్లు విధంగా ప్రచారం చేస్తున్నారన్న జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బ్రదర్ అనిల్‌కుమార్. అది ముమ్మాటికీ అవాస్తవమన్నారు. దాని గురించి ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వాస్తవం, అవాస్తవం అనేది అందరికీ….

AP

జనసేనకు బిగ్ షాక్.. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు..

ఎన్నికలకు ముందు జనసేనకు భారీ షాక్ తగిలింది. గాజు గ్లాసు గుర్తుపై వరుస వివాదాలు నెలకొంటున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం నిర్ణయం కారణంగా జనసేనకు పెద్ద చిక్కొచ్చిపడింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగియడంతో స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గుర్తులను కేటాయించింది…..

AP

రాజకీయ పార్టీలకు సవాల్ విసిరిన జేడీ లక్ష్మీనారాయణ…

విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో రాష్ట్ర అప్పులు మరియు ఆస్తులు కూడా పెట్టాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు అలాగే స్టాంప్ పేపర్ పై తమ….

AP

దశలవారీ శిక్షణ ఇచ్చాం… పటిష్ట చర్యలు చేపట్టాం.. రాష్ట్ర పోలీస్ పరిశీలకులకు పవర్ పాయింట్ ద్వారా వివరించిన జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున..

విశాఖపట్నం, ఏప్రిల్ 28:- జిల్లాలో ఎన్నికల నిర్వహణలో.. ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా పటిష్ట చర్యలు చేపట్టామని, అధికారులకు, సిబ్బందికి దశల వారీగా అనుభవజ్ఞులతో శిక్షణ అందజేశామని జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ పరిశీలకులు దీపక్….

ఈనెల 30న మాజీ ముఖ్యమంత్రివర్యులు. గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి. బస్సు యాత్ర నిర్వహించే క్రమంలో. మణుగూరు మండలం నుండి. భారీ సమీకరణతో. టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు..

ఈరోజు మణుగూరు మండలం..!! ఈనెల 30న మాజీ ముఖ్యమంత్రివర్యులు. గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి. బస్సు యాత్ర నిర్వహించే క్రమంలో. మణుగూరు మండలం నుండి. భారీ సమీకరణతో. టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు. శ్రేయాభిషులు….

ఎండ తీవ్రత అధికంగా ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు.

ఎండ తీవ్రత అధికంగా ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి..   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు.. ఉదయం 9 గంటల నుంచే భానుడు తనఉగ్ర రూపాన్ని చూపుతున్నాడు….

దమ్మక పేట గ్రామ సమీపంలో. యాక్సిడెంట్ అవ్వగా. మానవత్వం చాటిన. ఆపద్బాంధవుడు.రేగా అన్న..

ఈరోజు మణుగూరు మండలం. దమ్మక పేట గ్రామ సమీపంలో. యాక్సిడెంట్ అవ్వగా. మానవత్వం చాటిన. ఆపద్బాంధవుడు.రేగా అన్న