Latest Posts

దిలావర్‌పూర్‌కు వస్తే తేల్చుకుందాం.. కేటీఆర్‌కు సీతక్క సవాల్..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌కు రావాలని, ఇథనాల్ పరిశ్రమకు అనుమతులు ఎవరిచ్చారో అక్కడే తేల్చుకుందామన్నారు. అన్ని అనుమతులు ఇచ్చింది కేసీఆర్, కేటీఆరేనని ఆరోపించారు. కేటీఆర్ ఎక్కడెక్కడో తిరగడం వృథా అని, ఆందోళన….

AP

అగాపే ఆశ్రమంలో అన్నదానం..

Yes. 9tv యాడికి యాడికి మండల కేంద్రంలోని కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో ఉదయ్ నరసింహ పుట్టినరోజు శుభ సందర్భంగా అగాపే ఆశ్రమంలో వారికి అన్నదానం చేశారు బోయరెడ్డి పల్లె న్యూ పెన్నా సిమెంట్ లో పనిచేస్తున్న….

AP

పద్మశాలీలు అన్ని రంగాల్లో ఎదగాలి..!

Yes. 9tvయాడికి పద్మశాలీలు అన్ని రంగాల్లో ఎదగాలి పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పోతుల లక్ష్మీ నరసింహులు : పద్మశాలీలు రాజకీయపరంగా మరియు అన్ని రంగాల్లో ఎదగాలని పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పోతుల లక్ష్మీ….

AP

యాడికి లో పర్యటించిన ఎమ్మెల్యే..

Yes. 9Tv తాడిపత్రి ఎమ్మెల్యే జె.సి. అస్మిత్ రెడ్డి బుధవారం యాడికి మండలంలో పర్యటించినారు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఉన్న నీటి సంపును పరిశీలించి అధికారులతో ,వాటర్ మ్యాన్ లతో తాగునీటి సరఫరా అయ్యే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు వచ్చే….

గెలిచినప్పుడు ఈవిఎంలు బాగుంటాయి ఓడిపోతే టాంపర్ చేసినట్లా.. సుప్రీం ఘాటు వ్యాఖ్యలు..!

దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటమి చెందిన పార్టీలు ఈవిఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్) మెషీన్లు ట్యాంపర్ చేశారని ఆరోపణలు చేయడం సర్వసాధారణం అయిపోయిందని, అదే వారు ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఈవిఎంల పనితీరు బాగున్నట్లు అంగీకరిస్తున్నారని సుప్రీం కోర్టు ఘటు….

AP

జగన్ అమెరికా జైలుకేనా..?

సౌర‌శ‌క్తి విద్యుత్ స‌ర‌ఫ‌రా ఒప్పందాలు పొందడాని గౌత‌మ్ అదానీ, ఆయ‌న మేనల్లుడు సాగ‌ర్ అదానీ స‌హా ఆరుగురు నిందితులు భార‌త ప్ర‌భ‌త్వ అధికారుల‌కు లంచాలు ఇచ్చార‌ని యూఎస్ ప్రాసిక్యూట‌ర్లు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వారికి అరెస్ట్ వారెంట్ కూడా జారీ….

AP

పోలవరం నిర్మాణంలో కీలక పురోగతి..!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వేగం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఐదేళ్ల పాలనా కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేయాలని గట్టి పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పనులను పట్టాలమీదకు ఎక్కిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు సైట్….

ఇథనాల్‌ ఫ్యాక్టరీ ప‌నుల‌కు బ్రేక్..!

నిర్మ‌ల్ జిల్లా దిలావ‌ర్ పూర్ ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం స్పందించింది. గ‌త ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ‌కు ఇచ్చిన అనుమ‌తుల‌పై పునరాలోచిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ హ‌యాంలో ఇథ‌నాల్ ప‌రిశ్ర‌మ‌కు అనుమతులు ఇచ్చారు. అయితే ఇథ‌నాల్ ప‌రిశ్ర‌మ ర‌ద్దు చేయాల‌ని….

పార్లమెంట్ లో తొలిసారి మూసీ రివర్ ఫ్రంట్ ప్రస్తావన…

హైదరాబాద్ మహానగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న మూసీ నదీ ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని… దేశ పార్లమెంట్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తెలిసింది. రాజ్యసభలో చర్య సందర్భంగా ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గురించి ప్రస్తావన….

‘వన్ నేషన్.. వన్ సబ్‌స్క్రిప్షన్’ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’ అనే నూతన పథకానికి పచ్చజెండా ఊపింది. స్కాలర్ రీసెర్చ్ ఆర్టికల్స్, జర్నల్….