Latest Posts

తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది…

తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారంనాడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్‌ మరో సెట్‌ నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, కేంద్రమంత్రి, బీజేపీ….

AP

జగన్ నెక్ట్స్ ప్లాన్ రెడీ…!

ఏపీలో వచ్చే ఎన్నికలను చావోరేవోగా భావిస్తున్న సీఎం వైఎస్ జగన్ తుది విడత ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే గత ఏడాది కాలంలో గడప గడపకూ వైసీపీ పేరుతో పార్టీ నేతల్ని, శ్రేణుల్ని సన్నద్ధం చేసిన జగన్, అనంతరం ప్రాంతాల వారీగా సిద్ధం….

AP

ముగిసిన నామినేషన్ల పర్వం..

ఏపీలో వచ్చే నెల 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇవాళ ముగిసింది. అసెంబ్లీ, లోక్ సభ సీట్లకు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈనెల 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు….

ఎన్నికలను మేం కంట్రోల్ చేయలేం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు..

వీవీప్యాట్ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను నియంత్రించే అధికారం తమది కాదని పేర్కొంది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చాలని దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.   వీవీప్యాట్….

తెలంగాణకు అమిత్ షా, ప్రధాని మోదీ..

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర పెద్దలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి క్యూ కడుతున్నారు. రేపు (ఏప్రిల్ 25) కేంద్రమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధిపేటలో జరిగే….

కేసీఆర్, హరీష్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..

కేసీఆర్, హరీష్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చర్చకు రావాలంటూ కేసీఆర్ కు, రుణమాఫీ చేస్తే రాజీనామా చేయాలంటూ హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వరంగల్ ప్రజల అండతో రాష్ట్రంలో ఇందిరమ్మ….

AP

నేడు నామినేషన్ వేయనున్న సీఎం జగన్..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో పయనమై కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్ లో పులివెందుల….

AP

సీఎం జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి..–: చంద్రబాబు..

సీఎం జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక నాటకం ఆడటం జగన్ కు పరిపాటిగా మారిందని చంద్రబాబు విమర్శించారు.   జగన్ పాలనలో రాష్ట్రంలోని దేవాలయాలకు కూడా రక్షణ లేకుండా….

గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున ఉదయం హోమం , బలిహరణం లో భక్తులు పాల్గొన్నారు..

  గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున ఉదయం హోమం , బలిహరణం లో భక్తులు పాల్గొన్నారు, ఎనిమిదవ రోజు స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఆలయం నుండి బయలుదేరినస్వామివారిని ఉదయం గరుడ వాహనంపై….

గర్భవిచ్చిత్తిపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. .

గర్భవిచ్చిత్తిపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 14 ఏళ్ల అత్యాచార బాధితురాలి 30 వారాల గర్భాన్ని తక్షణమే తొలగించాలని సోమవారం ఆదేశించింది. వైద్యపరంగానే గర్భవిచ్చిత్తి చేయాలని స్పష్టం చేసింది. బాలిక గర్భవిచ్చిత్తిపై మహారాష్ట్ర హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు పక్కన….