Latest Posts

AP

ఈవీఎం డ్యామేజ్ కేసు, పిన్నెల్లికి బిగ్ రిలీప్..

మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ లభించింది. జూన్ ఐదు వరకు ఆయన్ని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఈవీఎం డ్యామేజ్ కేసులో ఆయనకు స్వల్ప ఊరట లభించినట్లైంది.   మే 13 ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్ల….

ఢిల్లీలో హై అలర్ట్..!

ఢిల్లీ నార్త్ బ్లాక్‌ లో ఉన్న హోం మినిస్ట్రీ కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం సంచలనంగా మారింది. నార్త్ బ్లాక్ వద్ద బాంబు ఉందని పోలీస్ కంట్రోల్ రూమ్ కు మెయిల్ వచ్చింది. దీంతో హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో….

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు జ్యుడీషియల్ రిమాండ్..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సీసీఎస్ లో పనిచేస్తోన్న ఉమామహేశ్వరరావు పై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో.. రెండ్రోజులుగా హైదరాబాద్ అశోక్ నగర్లోని ఆయన ఇంట్లో, ఏపీలో ఉన్న….

పీఓకేపై.. ఎన్నికల వేళ ఎందుకీ వ్యాఖ్యలు ? : ఒవైసీ..

లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు ఐదు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు విడతలు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పార్టీల నేతలు ఎన్నికల ప్రసంగాల్లో ఆరోపణలు,….

AP

పేద ప్రజలకు షాక్.. ఆరోగ్యశ్రీ సేవలు బంద్..

ఆరోగ్యశ్రీ సీఈవోతో ప్రయివేట్ నెట్ వర్క్ ఆసుప్రతులు జరిపిన చర్చలు మరోసారి విఫలం అయ్యాయని ఏపీ ఆసుపత్రుల అసోసియేషన్ వెల్లడించింది. బుధవారం సాయంత్రం జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంతో వీరు చర్చలు జరిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు వైద్య సేవలు….

AP

వైసీపీ మాస్టర్ ప్లాన్..

వైసీపీ.. ఆ పార్టీ ఆలోచనలు అమోఘం. నెగిటివ్‌ పాయింట్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఫ్యాన్ పార్టీ దిట్టని పొలిటికల్ సర్కిల్స్‌లో కొందరు నేతల మాట. పిన్నెల్లిపై పొలిటికల్ హీట్ తగ్గించేందుకు ఈసారి అంబటి రాంబాబు రంగంలోకి దింపినట్టు వార్తలొస్తున్నా యి. ఆయనతో….

ఆర్టీవో పరీక్ష లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్.. కొత్త రూల్స్..

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని అనుకుంటే ఆర్టీవో ఆఫీస్ చుట్టూ తిరగాలి.. స్లాట్ బుక్ చేసుకొని, హాజరై, రకరకాల ఎంక్వైయిరీలు పూర్తయితే గాని లైసెన్స్ పొందలేము. అయితే ఇప్పుడు ఆర్టీవో ఆఫీస్ లు చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కేంద్రం కొత్తగా న్యూ రూల్స్….

సమరానికి సై అంటున్న పార్టీలు.. పట్టభద్రుల ఎన్నికలపై ఫోకస్..

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి .జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. లోక్ సభ ఎన్నికలు ముగియడంతో అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెంచాయి…..

అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్..

అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అడ్డంగా దొరికిపోయారు. గతరాత్రి ఆయన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం ఆయన్ని కోర్టులో హాజరుపరచనున్నారు.   మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీపీ ఉమమహేశ్వరరావు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో….

AP

ఎన్ఐఏ అదుపులో టెక్కీ…!

ఏపీలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌‌ను అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అనంతపురం జిల్లా రాయదుర్గం తహసీల్దార్ రోడ్డులోని ఓ వీధిలో రిటైర్డ్ హెడ్ మాష్టార్ అబ్దుల్ ఇంట్లో మంగళవారం ఉదయం సోదాలు చేశారు.   ఆయన చిన్న కుమారుడు సోహెల్‌ను ఎన్ఐఏ….