Latest Posts

AP

చంద్రబాబుతో సీఎం స్టాలిన్ భేటీ..ఆ విషయాలపై చర్చ..!

ఇండియా కూటమి ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోంది. ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఎన్డీయే మిత్రులతో మంతనాలు సాగిస్తోంది.   దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీల ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మంచి సంబంధాలున్నాయి…..

AP

మోదీ కేబినెట్‌లో ఐదారు కేబినెట్ మంత్రులపై కన్నేసిన చంద్రబాబు..!

రానున్న ఐదేళ్లులో ఆంధ్రప్రదేశ్‌కు స్వర్ణయుగంగా మారబోతుందా? హస్తిన రాజకీయాలను గమనిస్తే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించబోతోంది.   ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చంద్రబాబు దిగినప్పటి నుంచి నేషనల్ మీడియా….

ముగిసిన ఎన్డీయే కూటమి సమావేశం….

దేశరాజధాని ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీయే కూటమి నేతల సమావేశం ముగిసింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు నరేంద్రమోదీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేతలు….

ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. వాళ్లకు నోటీసులు జారీ..

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుంది. న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించాలని పేర్కొంది. ఫోన్….

తెలంగాణలో సత్తా చాటిన కాంగ్రెస్, బీజేపీ.. బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సత్తా చాటాయి. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ ఎనిమిది చోట్ల గెలుపొందగా.. బీజేపీ ఎనిమిది చోట్ల జయకేతనం ఎగురవేసింది. ఇక, ఎంఐఎం తన సీటు(హైదరాబాద్)ను దక్కించుకుంది. అయితే, ప్రతిపక్ష….

AP

ఈ ఎన్నికలు చారిత్రాత్మకం.. పాలకులం కాదు.. సేవకులం : చంద్రబాబు..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అఖండ విజయంపై చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రసంగించారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇవి హిస్టారికల్ ఎన్నికలని, ఇలాంటి ఎన్నికలను తన….

AP

ఏపీ అసెంబ్లీ రద్దు.. గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్..

ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ.. గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేయగా.. దానిని గవర్నర్ ఆమోదించారు. జగన్ రాజీనామాతో ఆంధ్రప్రదేశ్ శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్….

ఎగ్జిట్ పోల్స్పై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తి విరుద్దంగా ఉంటాయని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌ మోదీ మూడో సారి ప్రధాని అవుతాయని చెప్పాయి. దీనిపై మీడియా సంస్థలు సోనియాను ప్రశ్నించగా..జస్ట్ వెయిట్ అండ్ సీ. వచ్చే….

కవితకు మళ్ళీ కస్టడీ పొడిగింపు..!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలు ఎమ్మెల్సీ కవితకు కష్టాలు తప్పలేదు. జ్యుడీషియల్ కస్టడీ నుంచి విముక్తి కల్పించాలని పలుమార్లు విన్నవించినా న్యాయస్థానం అందుకు ససేమిరా అంటోంది. తాజాగా ఆమె జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో….

తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం..

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ గత నెల 13న జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలు జూన్ 4 అనగా రేపు విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైనట్లు….