Latest Posts

AP

రెండు నాటు తుపాకీలు స్వాదీనం చేసుకున్న కనేకల్లు పోలీసులు…

అనంతపురం జిల్లా   రెండు నాటు తుపాకీలు స్వాదీనం చేసుకున్న కనేకల్లు పోలీసులు.   రెండు నాటు తుపాకీలను సొల్లాపురం గ్రామంలోని పొలాల్లో పడవేసిన గుర్తు తెలియని వ్యక్తులు.   వన్యప్రాణులను వేటాడటం కోసమా లేక ఇతర కారణాల అని పోలీసులు….

AP

సూపర్ సిక్స్’ అమలు చేసి తీరుతాం.. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత..

  * బడ్టెట్ ల్ రైతులకు, బీసీలకు పెద్దపీట * జూన్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు * ఇప్పటికే ఉచిత ఇసుక, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం * ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరుతాం….

AP

హమాలీలకు గుడ్‌న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం..

Mar 01, 2025, హమాలీలకు గుడ్‌న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ : పౌరసరఫరాల సంస్థలో పనిచేసే హమాలీలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లోడింగ్, అన్‌లోడింగ్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో క్వింటాల్‌కు రూ.25 ఉండగా.. దానిని రూ.3కు….

ఆస్కార్ అవార్డు విన్నర్ జీన్ హాక్‌మన్ దంపతుల మృతి..

Mar 01, 2025,   ఆస్కార్ అవార్డు విన్నర్ జీన్ హాక్‌మన్ దంపతుల మృతి ఆస్కార్ అవార్డు విన్నర్ జీన్ హాక్‌మన్ (95), అతని భార్య బెట్సీ అరకావా (63) అలాగే వారి పెంపుడు కుక్క అనుమానాస్పదంగా కనిపించారు. మెక్సికోలోని వారి….

AP

సౌదీలో కనిపించిన నెలవంక… సౌదీలో నేటి నుంచి రంజాన్..

Mar 01, 2025,   కోదాడ : సౌదీలో కనిపించిన నెలవంక… సౌదీలో నేటి నుంచి రంజాన్ సౌదీ అరేబియాలో కనిపించిన నెలవంక. అక్కడ రేపు శనివారం నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి. కాగా మన దేశం లో శని….

జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక..

తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళ ననార్త్ స్టేట్స్‌కు మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైర్_ _జనాభా నియంత్రణ కారణంగా సౌత్ స్టేట్స్‌కు ఇప్పుడు నష్టం లోక్‌సభలో ప్రాతినిధ్యం 24 నుంచి 19 శాతానికి పడిపోయే చాన్స్ తెలంగాణ, ఏపీలో 3 సీట్ల….

ఇక్కడుంటే నరకం చూడాల్సిందే.. మీరంతట మీరే వెళ్లిపోండి: అమెరికా వార్నింగ్‌..

అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది.. అక్రమ వలసదారులకు హోం ల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ ద్వారా వార్నింగ్‌ ఇస్తూ టీవీల్లో యాడ్స్‌ ఇస్తోంది.. డీహెచ్‌ఎస్‌ అధికారుల వార్నింగ్‌ సందేశాన్ని రేడియోలు, టీవీలు, డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లో విరివిగా ప్రసారం చేస్తోంది.  ….

కేవలం చట్టాలతో మహిళలకు రక్షణ కల్పించలేం.. అత్యాచార ఘటనలపై మాజీ సిజెఐ..

మహిళలకు భద్రత కేవలం చట్టాలతో కల్పించలేమని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు. పుణే నగరంలో పట్టపగలు పోలీస్ స్టేషన్ పక్కనే ఒక బస్టాండు యువతిపై అత్యాచారం జరిగిన ఘటనపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని….

తెలంగాణలో కొత్త రూల్..!

తెలంగాణలో కొత్త రూల్ వస్తోంది. ఈ రూల్ పాటించకుంటే ఇక అంతే. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రూల్ అమల్లోకి వచ్చిన వెంటనే, పాటించకుంటే పెద్ద నష్టమే పొంచి ఉంది. ఇంతకు ఆ….

అసలు ఈ టన్నెల్ ప్రమాదం జరగడానికి కారణమే వాళ్లు: మంత్రి ఉత్తమ్..

SLBC టన్నెల్ ప్రమాదంపై BRS ఓవరాక్షన్‌ చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు చనిపోతే బీఆర్ఎస్ నేతలు ఎందుకు పరామర్శించలేదని మంత్రి ప్రశ్నించారు.   గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్‌బీసీ….