Latest Posts

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం .. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట దేవస్థానం విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలోనే ఈ దేవస్థానానికి పాలకమండలి ఏర్పాటునకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు అధికారులను ఆయన ఆదేశించారు. పాలకమండలి ఏర్పాటునకు రూపొందించిన ముసాయిదాలో….

కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్నుపై కొత్త విధానం..? త్వరలో ప్రకటన..?

2025 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్ద ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 1న జరగబోయే బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపు సంబంధించిన ప్రకటనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెల్పనున్నారని సమాచారం. నిపుణులు ఈ కొత్త పన్ను….

మహా కుంభమేళాలో తొక్కిసలాట.. ‘అమృత్ స్నాన్’ రద్దు..!

మౌనీ అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. నిన్నటి నుంచే ప్రయాగ్‌రాజ్‌కు భారీగా చేరుకున్నారు భక్తులు. ఇప్పటికే 15 కోట్ల మందికిపైగా అమృత‌ స్నానాలు ఆచరించారు. ఇవాళ….

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరాపై సీఎం సమీక్ష..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఎలా సరఫరా చేయాలనే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, గనుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇసుకను ఎలా సరఫరా చేయాలనే అంశంపై….

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసిన విషయం ఇటీవల బయటపడి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ విషయం మరువక ముందే, ఇద్దరు….

AP

మంత్రి నారా లోకేశ్ మరో కీలక నిర్ణయం.. ఇక ప్రతి శనివారం బడుల్లో ‘నో బ్యాగ్ డే’..

ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బడుల్లో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. పాఠశాలల్లో కో-కరికులమ్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు…..

హైదరాబాదులో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహణ.. ముఠా సభ్యుల అరెస్టు..

విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని గౌలిదొడ్డిలో రెండు అపార్ట్‌మెంట్‌లో ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. విదేశీ యువతులను ట్రాప్ చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో….

స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి ఈ ఊరికి కరెంట్.. !

ఈ డిజిటల్ ప్రపంచంలో క్షణం కరెంట్ పోతేనే మనం తట్టుకోలేం. కానీ ఆ గ్రామం 76 ఏళ్లుగా చీకట్లోనే మగ్గింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ గ్రామం విద్యుత్ ను చూడలేదు. తాజాగా ఆ గ్రామంలో విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. చత్తీస్….

వక్భ్ బిల్లుకు కీలక సవరణలు.. కమిటీ తీరుపై విపక్ష పార్టీల సభ్యుల నిరసనలు..

ఇప్పటి వరకు విస్తృత అధికారాలతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న వక్ఫ్ బోర్డును(Waqf Board) సంస్కరించేందుకు సిద్ధమైన కేంద్రం.. వక్ఫ్ సవరణ బిల్లుతో ముందుకు వచ్చింది. తొలుత ఈ బిల్లును దేశ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యుల డిమాండ్ తో బిల్లును….

16 ఏళ్ల లోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ హైకోర్టు పదహారేళ్లలోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయంపై….