Latest Posts

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కొత్త అస్త్రాలు..?

పోయిన చోటే వెతుక్కోవాలి.. ఇదీ తెలంగాణ బీజేపీ నేతల నయా స్ట్రాటజీ. గత ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రాబట్టుకోలేని కమలనాథులు.. ఎమ్మెల్యే ఎన్నికల్లో విజయం కోసం కొత్త అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారట. విజయమే లక్ష్యంగా పనిచేసేందుకు కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నారనే….

AP

ఏపీలో భారీగా భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు..

ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు, చేర్పులు జరిగాయి. గత ప్రభుత్వ హయంలో అడ్డగోలుగా పెంచిన విలువలను కూటమి ప్రభుత్వం సవరించింది. ఖరారు చేసిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఛార్జీలు తగ్గించగా.. మరికొన్ని చోట్ల….

AP

మళ్లీ జిల్లాల పునర్విభజన – ఉద్యోగుల సీపీఎస్ పై కీలక నిర్ణయం..!

ఏపీలో మరోసారి జిల్లాల పునర్విభజన దిశగా కసరత్తు జరుగుతోంది. ఎన్నికల సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా ఇచ్చిన హామీల అమలు పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. అదే విధంగా ఉద్యోగులకు సీపీఎస్ పైన ఫోకస్ చేసింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పాత్రికేయులు….

నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, కీలక బిల్లుల ఎంట్రీ..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (జనవరి 30) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్ సవరణ బిల్లుతోపాటు మొత్తం 16 ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం….

AP

త‌ణుకులో తుపాకీతో కాల్చుకుని ఎస్సై సూసైడ్‌..!

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా త‌ణుకులో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఎస్సై ఏజీఎస్ మూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. తణుకు రూర‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వ‌హించిన ఆయ‌న‌.. ఇటీవ‌ల ప‌లు ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో స‌స్పెండ్ అయ్యారు. ఈ క్ర‌మంలో ఈరోజు….

హైదరాబాద్‌లో తొలి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు.. వెంటిలేటర్‌పై మహిళకు చికిత్స..

మహారాష్ట్రలో ఆందోళన కలిగిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) హైదరాబాద్‌కూ పాకింది. నగరంలో తొలి కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన ఓ మహిళకు ఈ సిండ్రోమ్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై….

AP

ఎన్‌డీఏ కూట‌మి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో సీఎం చంద్ర‌బాబు టెలీకాన్ఫ‌రెన్స్‌..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లపై ఎన్‌డీఏ కూట‌మి భాగ‌స్వామ్య నేత‌ల‌కు చంద్ర‌బాబు టెలీకాన్ఫ‌రెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, రాజ‌శేఖ‌ర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు. ఎన్‌డీఏ ప‌క్షాల‌తో స‌మ‌న్వ‌య స‌మావేశాలు పెట్టుకుని ప‌నిచేయాల‌ని సూచించారు.  ….

AP

ఏపీలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్..

ప్రజలకు మరింత చేరవగా సేవలు అందించేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది కూటమి ప్రభుత్వం.. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉండవల్లిలోని ప్రజావేదికలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ, విద్యా శాఖ….

AP

సాయిరెడ్డి రాజీనామాతో జగన్ కీలక నిర్ణయం..!

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల్లో ఓడిన తరువాత వైసీపీని ముఖ్య నేతలు వీడారు. తాజాగా సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై నిర్ణయం సంచలనంగా మారింది. కూటమి పార్టీ లు జగన్ లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో….

వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ‘ఉస్మానియా ఆసుపత్రి’.. 31న శంకుస్థాపన..

వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ‘ఉస్మానియా ఆసుపత్రి’ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. కోట్ల మంది ప్రజల కోసం 30 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో హాస్పిటల్‌ బిల్డింగ్స్‌ నిర్మాణం కాబోతోంది. స్టాఫ్‌, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు.. రెండు ఫ్లోర్లలో సెల్లార్….