Latest Posts

AP

యాడికి జలధార సభలో అమరావతి గర్జన: రాజధాని చట్టబద్ధతపై హర్షాతిరేకాలు

తాడిపత్రి/యాడికి • జలధార సభలో అమరావతికి చట్టబద్దతపై హర్షాతిరేకాలు • స్వయంగా అమరావతి లోగో పట్టుకుని సభకు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి • అమరావతి బ్యాడ్జిని సీఎం చంద్రబాబుకు అందించిన తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి • రాజధానికి చట్టబద్దతపై….

AP

జల సంరక్షణ ఓ ప్రజా ఉద్యమం కావాలి: ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపు

నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ నీటి సంరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు నీటి భద్రత కోసం వంద రోజుల ప్రజా ఉద్యమం! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన 100 రోజుల….

AP

ముదిగుబ్బను నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి: బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్

భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు మండల కేంద్రమైన ముదిగుబ్బ పట్టణాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని సోమవారం జనతా వారిది లో సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,….

AP

చిల్లకొండయ్యపల్లిలో బీజేపీ “మా ఊరు – మన జెండా” కార్యక్రమం ఘనంగా నిర్వహణ

చిల్లకొండయ్యపల్లిలో “మా ఊరు – మన జెండా” కార్యక్రమం ఘనంగా నిర్వహణ తాడిమరి మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో “మా ఊరు – మన జెండా” కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర….

AP

బొబ్బిలి మున్సిపాలిటీ అభివృద్ధిపై మంత్రి నారాయణ సమీక్ష….

విజయనగరం జిల్లా, బొబ్బిలి. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు రెండేళ్లలో ఇంటింటి కుళాయిలు మంజూరు చేస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి కె.నారాయణ చెప్పారు. బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్….

AP

అనంతపురం జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవ వేడుకలు: ముఖ్యఅతిథిగా విచ్చేయనున్న గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్!

అనంతపురం జిల్లా,జేఎన్టీయూ. జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవ వేడుకలు ముఖ్యఅతిథిగా గౌరవ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గారు పాల్గొంటారు. వి.సి. సుదర్శన్ రావు వెల్లడి. అనంతపురం, రేపటి రోజున సోమవారం ఉదయం అనంతపురం జేఎన్టీయూ 15వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమం పండుగ….

AP

రాయదుర్గంలో మృతి చెందిన జనసేన కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం!

అనంతపురం జిల్లా,రాయదుర్గం. • రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన సభ్యుడి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం • జనసేన సభ్యత్వంతో కుటుంబానికి ఆర్థిక భరోసా గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన సభ్యుడు రంగప్ప కుటుంబానికి….

AP

అనంతపురం వాసుల దాహార్తికి శాశ్వత పరిష్కారం: 16 ఎం.ఎల్.డి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి పయ్యావుల!

అనంతపురం జిల్లా, ఉరవకొండ. *నగర ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం దిశగా అడుగులు* – *: కూడేరు మండలం ముద్దలాపురం వద్ద 16 ఎం.ఎల్.డి వాటర్ ప్లాంట్ ప్రారంభం* – *: రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు….

AP

నేడు అనంతపురం కలెక్టరేట్‌లో ‘పిజిఆర్ఎస్’, రెవెన్యూ క్లినిక్ రద్దు: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ వెల్లడి!

అనంతపురం జిల్లా, కలెక్టరేట్. *ఈనెల 6వ తేదీన కలెక్టరేట్ లో నిర్వహించే పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ రద్దు* – *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ – *ఈనెల 6వ తేదీన సోమవారం రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి….

AP

అనంతపురంలో మంత్రి పయ్యావుల ప్రజాదర్బార్: సమస్యల పరిష్కారమే లక్ష్యమని వెల్లడి!

అనంతపురం జిల్లా,రామ్‌నగర్‌. *”ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి పయ్యావుల ప్రజాదర్బార్”* – *: రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..* – *అనంతపురంలోని రామ్‌నగర్‌లో ఉన్న రాష్ట్ర ఆర్థిక….