Category: TELANGANA

రాజకీయాల్లో వేలి ముద్రగాళ్లు కూడా సీఎంలు అవుతారు: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయాల్లో దుమారం రేపారు. మంగళవారం ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (FCRI) 10వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను….

మంచిర్యాల కార్పొరేషన్‌పై ఎగిరిన హస్తం జెండా: తొలి మేయర్‌గా ధర్ని మధు ఎన్నిక

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 60 డివిజన్లలో 44 స్థానాలను గెలుచుకుని ఏకపక్ష మెజారిటీని సాధించింది. సోమవారం జరిగిన పరోక్ష ఎన్నికల్లో కార్పొరేషన్ తొలి మేయర్‌గా ధర్ని మధు, డిప్యూటీ మేయర్‌గా రమ్య….

“ఇంకెంతకాలం ఈ అవమానాలు.. కాంగ్రెస్‌లో ఉండాలా వద్దా?” : తీవ్ర ఆవేదనలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల మున్సిపల్ పీఠం దక్కించుకునే క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని తీవ్ర మనస్థాపానికి గురిచేశాయి. పార్టీలో తన వర్గానికి అన్యాయం జరుగుతోందని, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్….

సర్పంచ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ…

సర్పంచ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ. నంది కంది సర్పంచ్ రాచర్ల స్రవంతి విజయభాస్కర్ రెడ్డి సంగారెడ్డి ప్రతినిధి: మహా: నంది కంది సర్పంచ్ రాచర్ల స్రవంతి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మహా శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టినటువంటి భక్తులకు శ్రీరామలింగేశ్వరo….

శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు…

శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు… ఆలయాలకు బారులు తీరిన భక్తులు.. సంగమేశ్వర మందిరంలో రుద్రాభిషేకాలు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు. శివపార్వతుల కళ్యాణం.. పల్లకి సేవ… సంగారెడ్డి ప్రతినిధి :మహా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు పట్టణ మరియు మండల గ్రామాలలోని ….

మున్సిపల్ ఫలితాల ప్రభావం అసెంబ్లీపై ఉండదు: కేటీఆర్ విశ్లేషణ.. హంగ్ స్థానాలపై బీఆర్ఎస్ గురి!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సుమారు 30కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని తాము అంచనా వేశామని, అయితే తుది ఫలితాల్లో ఆ సంఖ్య కొంత మేర….

జనగామలో కింగ్ మేకర్‌గా ఇండిపెండెంట్: మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జనగామ మున్సిపాలిటీలో ‘హంగ్’ ఏర్పడటంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలకు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన స్పష్టమైన మెజార్టీ (మేజిక్ ఫిగర్) రాకపోవడంతో, రెండు పార్టీలు స్వతంత్ర అభ్యర్థులపై దృష్టి….

మున్సిపల్ గెలుపు జోష్: ఢిల్లీలో ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ.. శుభాకాంక్షలు తెలిపిన అధిష్ఠానం!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7….

తెలంగాణ మున్సిపల్ పోరు: ముగిసిన పోలింగ్ – ఎగ్జిట్ పోల్స్‌లో అధికార కాంగ్రెస్ హవా!

తెలంగాణవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం (ఫిబ్రవరి 11) పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 62% పైగా పోలింగ్ నమోదైనట్లు….

తెలంగాణలో జనసేనతో పొత్తు లేదు: పవన్ కళ్యాణ్ టూర్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ షాకింగ్ కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో బీజేపీతో ఎలాంటి పొత్తు లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారని వచ్చిన వార్తలను ఆయన….