Category: TELANGANA

AP

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలపై మొదటి సంతకం

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలపై మొదటి సంతకం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఆరు గ్యారెంటీలు పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతాయని రేవంత్ స్పష్టం చేశారు. సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన తర్వాత రోజు….

తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు: ఉత్తర్వులు జారీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పడింది. ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని డివిజన్‌గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన్యూ….

గన్‌మెన్ చెంప పగలకొట్టిన హోంమంత్రి..తప్పని వారించిన మరో మంత్రి..వీడియో వైరల్

తెలంగాణ మంత్రులు ఇటీవల కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇతరులపై చేయి చేసుకుంటూ రాష్ట్ర మంత్రులు తరచూ వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే మంత్రి తలసాని ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సమయంలో మంత్రి కేటీఆర్ పక్కన నడుస్తున్న బైంసా అగ్రికల్చర్‌….

AP

ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం..!!

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు శాసన సభ్యురాలు సీతక్కకు తెలంగాణ సచివాలయం వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తోన్న కారును పోలీసులు అడ్డుకున్నారు. కారుతో సహా సచివాలయంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. ప్రధాన ద్వారం వద్దే కారును నిలిపివేశారు…..

తెలంగాణలో ఎన్నికల సమరానికి సర్వం సిద్దం

తెలంగాణలో ఎన్నికల సమరానికి సర్వం సిద్దం అవుతోంది. ఎన్నికల సంఘం ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం టీం హైదరాబాద్ లో ఎన్నికల నిర్వహణ పైన మూడు రోజుల కసరత్తు పూర్తి చేసింది…..

టార్గెట్ తెలంగాణా; టీ బీజేపీ ముఖ్యనేతలతో కిషన్ రెడ్డి కీలక సమావేశం!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోకి వెళుతూ, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో, సభలు సమావేశాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు….

ఈ నెల 6 నుంచి విద్యార్థులకు అల్పహార పథకం ప్రారంభం..

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పహారం అందించే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే దీన్ని అక్టోబర్ 24 నుంచి అమలు చేయాలని తొలుత నిర్ణయించినా.. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆరో తేదీన ఈ పథకాన్ని ప్రారంభించాలని….

తెలంగాణ(Telangana) ఎన్నికల సమరం

తెలంగాణ(Telangana) ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు కదనరంగంలోకి దిగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) హ్యాట్రిక్ విజయం పైన ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్(Congress) ఈ సారి గెలుపు తమదేనని విశ్వాసంతో ఉంది. ఈ సమయంలో బీజేపీ(BJP) మేము సైతం అంటూ రంగంలోకి దిగుతోంది…..

చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరం: మంత్రి హరీష్ రావు

ఏపీ మాజీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఏపీలోని రాజకీయాలపై జాతీయ స్థాయి నేతలు స్పందిస్తున్నారు ఇక చంద్రబాబు అరెస్టు గురించి, చంద్రబాబు అరెస్టు తర్వాత జరుగుతున్న ఆందోళనల గురించి మంత్రి….

వైభవంగా భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం

వైభవంగా భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం జరుగుతోంది. 11 రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్(Khairtabad) మహాగణపతి శోభాయాత్ర(Shoba Yatra) ఈ ఉదయమే మొదలైంది. షెడ్యూల్ కంటే ముందుగానే ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేష్ చరిత్రలోనే తొలిసారిగా మధ్నాహ్నం సమయానికే నిమజ్జన ప్రక్రియ….