Category: National

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR): తమిళనాడులో ప్రక్రియ ప్రారంభం

కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఇటీవల బిహార్‌లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR – Special Intensive Revision) కార్యక్రమం అక్కడ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ప్రతిపక్షాలు దీనిని **’ఎన్నికల రిగ్గింగ్‌’**గా, **’ఓటరు చోరీ’**గా అభివర్ణించి….

‘నో కింగ్స్’ నిరసనలతో అట్టుడుకుతున్న అమెరికా: ట్రంప్ నిర్ణయాలపై ప్రజాగ్రహం

ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలకు కనువిప్పు కలిగేలా అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు స్వదేశంలోనే అమెరికా వాసుల్లో ఆగ్రహ జ్వాలలు రగిలిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా స్వల్పంగా ప్రారంభమైన నిరసనలు, అక్టోబర్ 19వ తేదీన….

వరద బాధిత పంజాబ్ రైతులకు దీపావళి కానుకగా గోధుమ విత్తనాలు పంపిన సీఎం యోగి

దీపావళి పండగవేళ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మానవత్వం చాటుకున్నారు. ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన పంజాబ్ రైతులకు అండగా నిలిచేందుకు ఆయన మంగళవారం తన అధికారిక నివాసం వద్ద 1000 క్వింటాళ్ల గోధుమ విత్తనాలతో కూడిన వాహనాలను జెండా….

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పేరు వింటే పాకిస్థాన్‌కు నిద్రపట్టదు: నేవీ సిబ్బందితో దీపావళి వేడుకల్లో మోదీ

ప్రతి సంవత్సరంలాగే, ఈ ఏడాది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. ఈసారి ఆయన గోవా సముద్ర తీరంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ (INS Vikranth) యుద్ధ నౌకను సందర్శించి, నేవీ అధికారులు,….

మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ…

దశాబ్దాలుగా భారత దేశ అంతర్గత భద్రతకు సవాలుగా ఉన్న మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అరణ్యాల్లో తుపాకీతో పోరాడిన అగ్ర మావోయిస్టు కమాండర్లు ఇప్పుడు వరుసగా లొంగిపోతున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్….

ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ : అమిత్ షా..

ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) దేశానికి ఒక బలమైన రక్షణ కవచంలా పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. హర్యానాలోని మానేసర్‌లో మంగళవారం జరిగిన ఎన్‌ఎస్‌జీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య….

దగ్గుమందుతో చిన్నారుల మృతి.. తమిళనాడులో కోల్డ్‌రిఫ్ కంపెనీ మూసివేత..

కోల్డ్‌రిఫ్ దగ్గు మందు తయారీ సంస్థ శ్రేసన్ ఫార్మా అనుమతులను తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అనుమతులు రద్దు చేసినట్లు తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ విభాగం వెల్లడించింది. కంపెనీ మూసివేతకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. రాష్ట్రంలోని ఇతర….

భారత గడ్డపై నుంచి పాకిస్థాన్ కు ఆఫ్ఘనిస్థాన్ వార్నింగ్… ఇండియాపై ప్రశంసలు..

భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ, పొరుగు దేశం పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టామని స్పష్టం చేసిన ఆయన, శాంతి స్థాపన కోసం పాకిస్థాన్ కూడా తమ మార్గాన్ని అనుసరించాలని….

శత్రు డ్రోన్లను వెతికి వేటాడే అత్యాధునిక డ్రోన్ ‘సాక్షమ్’..

సరిహద్దుల్లో శత్రు దేశాల నుంచి డ్రోన్ల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం కీలక చర్యలు చేపట్టింది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘సాక్షమ్’ (SAKSHAM) అనే అత్యాధునిక కౌంటర్ డ్రోన్ వ్యవస్థను కొనుగోలు చేసే….

ఆత్మనిర్భర్ భారత్ సత్తా ఇదే.. మన 4జీ టెక్నాలజీ ఎగుమతికి సిద్ధం: ప్రధాని మోదీ..

టెలికాం రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని అందుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘మేడ్-ఇన్-ఇండియా 4జీ స్టాక్’ ఇప్పుడు ఎగుమతికి సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 ప్రారంభ సదస్సులో ఆయన….