Category: National

మోడీ ప్రారంభించిన గంగా క్రూయిజ్ షిప్.. నదిలో చిక్కుకుందా ఏంటి?

గంగా విలాస్.. గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా కాశీ నుంచి బంగ్లాదేశ్ మీదుగా అస్సాం వరకూ ప్రయాణించడానికి పర్యాటకానికి ప్రోత్సహాకంగా కేంద్రం తీసుకొచ్చిన లగ్జరీ క్రూయిజ్ షిప్ ఇదీ. ఈ సంక్రాంతికానుకగా ప్రధాని మోడీ దీన్ని ప్రారంభించారు. అయితే బీహార్‌లోని ఛప్రా….

చైనాలో కోవిడ్ మహమ్మారి కేసులు, మరణాల విజృంభణ : అంగీకరించిన చైనా హెల్త్ కమీషన్

పొరుగుదేశం చైనాలో ఇటీవల కోవిడ్ మహమ్మారి ఎలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. దేశంలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి, మరణాలపై అధికారికంగా ఇప్పటి వరకూ ప్రకటించని చైనా..ఎట్టకేలకు ఆ విషయాన్ని అంగీకరించింది. చైనాలో డిసెంబర్ 8 నుంచి జనవరి 12 వరకూ అంటే….

జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతారా..?

బీజేపీ జాతీయ కార్యవర్గం ఈ నెల 16, 17వ తేదీల్లో ఢిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతోపాటు దాదాపు 350 మంది పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 17న ప్రధాని మోదీ….

భారత్‌- నేపాల్‌ మధ్య ‘శ్రీరాం-జానకి’ యాత్ర.. ఫిబ్రవరి 17న ప్రారంభం..

ఎన్నో ఏళ్లుగా భారత్ – నేపాల్ మధ్య సామాజిక, భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీతారాముల జన్మస్థలాలుగా భావించే నేపాల్‌లోని జనక్‌పుర్‌, భారత్‌లోని అయోధ్యలను కలుపుతూ ప్రత్యేక రైలును నడపనున్నట్లు….

శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్

శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో 317 పరుగులు తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 390 పరుగులు చేసింది. లక్ష్య….

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంపుతామని బెదిరింపులు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంపుతామని బెదిరింపులు వచ్చాయి. శనివారం ఉదయం నుంచి నితిన్ గడ్కరీకి రెండుసార్లు చంపేస్తానని బెదిరింపు కాల్స్ వచ్చాయి. పోలీసుల ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాగ్‌పూర్‌లోని ప్రజా సంబంధాల కార్యాలయానికి బెదిరింపు….

విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అధికారిక టైమింగ్స్, టికెట్ ధరలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలుపై అందరి ఆసక్తి నెలకొంది. సెమీ బులెట్ రైలుగా దేశంలో ప్రవేశపెట్టిన ఈ రైలు టైమింగ్స్, టికెట్ ఎంతనే వివరాలు వెల్లడయ్యాయి. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అత్యాధునికం, అత్యంత వేగం…..

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ముంబైలో మెరుపు పర్యటనలు

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ముంబైలో మెరుపు పర్యటనలు చేసి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అయ్యారు. ముంబైలోని టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌజ్‌లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి….

హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ఘోర ప్రమాదం

హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఎల్‌పీజీ సిలిండర్ పేలడంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు. పానిపట్‌లోని తహసీల్ క్యాంప్‌లోని రాధా ఫ్యాక్టరీ సమీపంలో గురువారం ఉదయం భారీ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో….

హిడ్మా మృతిపై క్లారిటీ.. మావోయిస్టు కమిటీ లేఖ విడుదల

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మవోయిస్ట్ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందినట్లు వస్తున్న వార్తలపై మావోయిస్టు కమిటీ లేఖ….