Category: AP

AP

ప్రయాణికులకు సంక్రాంతి కానుక: 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే!

సంక్రాంతి పండుగ వేళ ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం 16 అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9వ….

AP

విదేశీ పక్షుల్లా వచ్చే వైసీపీ నాయకులను నమ్మకండి: కదిరి విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట పిలుపు

తెలుగుదేశ పార్టీ విస్తృతస్థాయి సమావేశం! శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి పట్టణంలో కదిరి శాసనసభ్యులు గౌరవ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగినది. ఈ సమావేశంలో శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ తెలుగుదేశం….

AP

అనంతపురం ఎస్పీ ఆదేశం: చట్టబద్ధ పరిష్కారమే లక్ష్యంగా పనిచేయండి

అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీపుల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS) కార్యక్రమంలో పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీసులను నమ్మి వస్తున్నారని,….

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో నేరాలపై అవగాహన: రాత్రి వేళ గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను చైతన్యపరచిన పోలీసులు

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు సోమవారం రాత్రి గ్రామాలలోకి వెళ్లి ప్రజలకు నేరాల గురించి విస్తృత అవగాహన కల్పించారు. మహిళా భద్రత, సైబర్ సేఫ్టీ, రోడ్డు సేఫ్టీ వంటి ముఖ్యమైన అంశాలపై….

AP

రాయదుర్గం రాజకీయ దుమారం: “వృత్తి ధర్మాన్ని విస్మరించి నాపై పిచ్చి రాతలు ఏంటి?” – కాపు రామచంద్రారెడ్డి ఫైర్

రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ కూటమి నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో భాగంగా, బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. తన వృత్తి ధర్మాన్ని, వ్యక్తిగత ప్రతిష్ఠను విస్మరించి, కొంతమంది సోషల్ మీడియాలో….

AP

ముదిగుబ్బ పల్స్ పోలియో అవగాహన సమావేశం

ముదిగుబ్బ డిసెంబర్ 16 :(YES 9 TV): ముదిగుబ్బ మండలం ముదిగుబ్బ హెడ్ కోటర్స్ పిహెచ్సిలో డిసెంబర్ 21న జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమం గురించి అవగాహన కల్పించడం కొరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా డాక్టర్….

AP

సచివాలయ ఉద్యోగులను బీఎల్‌వో విధుల నుంచి తప్పించండి: సీఎం చంద్రబాబుకు సీపీఐ లేఖ

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల బూత్ స్థాయి అధికారి (బీఎల్‌వో) విధుల నుంచి మినహాయించాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఒక లేఖ రాశారు. సచివాలయ….

AP

అత్యుత్సాహంతో నారా లోకేష్ బేస్ దెబ్బ: నేతలను కట్టడి చేయాలని చంద్రబాబు ఆలోచన?

టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌ను పార్టీ నేతలు, ముఖ్యంగా సీనియర్లు, జూనియర్లు పొగడ్తలతో ముంచెత్తుతుండటంపై పార్టీలోనే అంతర్గత చర్చ జరుగుతోంది. లోకేష్ స్వయంగా రాజకీయంగా ఎదగాల్సిన ఈ కీలక సమయంలో, తమ పదవులను కాపాడుకోవడానికి లేదా కొత్త పదవులు పొందడానికి….

AP

అమరావతి రైతులకు తీపికబురు: 921 ప్లాట్ల కేటాయింపుపై క్లారిటీ, త్వరలో మిగిలిన రిజిస్ట్రేషన్లు పూర్తి

అమరావతి రాజధాని ప్రాంత రైతులకు సంబంధించి ప్లాట్ల కేటాయింపు మరియు పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో (కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్….

AP

వైఎస్ జగన్‌కు 2029 ఎన్నికల్లోనూ ఛాన్స్ లేనట్లేనా? – ‘కూటమి’ బలం ప్రధాన కారణం

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 2029 ఎన్నికల్లో కూడా అధికారం దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి (TDP, Jana Sena, BJP) బలం….