Category: AP

AP

వాహన తనిఖీల్లో పట్టుబడ్డ 12ఎర్రచందనం దుంగలు – ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు.

రేణిగుంట, రైల్వే కోడూరు రహదారిలో వాహన తనిఖీలు చేస్తుండగా కారులో రవాణా చేస్తున్న 12ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కారు, పైలట్ గా ఉపయోగిస్తున్న బైక్ ను సీజ్….

AP

గుత్తి లో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర ర్యాలీ…

  అనంతపురం జిల్లాలో గుత్తి మున్సిపాలిటీ పరిధిలో భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమీషనర్ బి.జబ్బార్ మియా అధ్యక్షతన శనివారం గుత్తి మునిసిపాలిటీ లో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర, సింగిల్ ప్లాసిక్ సంపూర్ణ నిషేధం,….

AP

యువత గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలి… జిల్లా కలెక్టర్..

  యువత గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలి… జిల్లా కలెక్టర్.. సత్యసాయి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడమే ధ్యేయం..అది కదిరి నుండే ప్రారంభం.. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణాని కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలి జిల్లా ఎస్పీ పిలుపు……

AP

ముదిగుబ్బలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’: వ్యర్థాల నిర్వహణ మరియు ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన

ముదిగుబ్బ సచివాలయం-2 పరిధిలో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించడం మరియు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా “వ్యర్థాల నుండి సంపద తయారీ” (Waste….

AP

ముదిగుబ్బలో పల్స్ పోలియో అవగాహన ర్యాలీ: అంగవైకల్య నిర్మూలనే లక్ష్యంగా అడుగులు

ముదిగుబ్బ డిసెంబర్ 20 :(YES 9 TV): అనంతపురం జిల్లా ముదిగుబ్బలో రేపు (ఆదివారం, డిసెంబర్ 21) నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శనివారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది,….

AP

దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం: జూనియర్ విద్యార్థులపై సీనియర్ల దాడి

పల్నాడు జిల్లా దాచేపల్లి నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ర్యాగింగ్ ఉదంతంగా మారింది. కళాశాలలో చదువుతున్న కొంతమంది సీనియర్ విద్యార్థులు, జూనియర్లపై పెత్తనం చలాయించే క్రమంలో వారిని వేధించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరు వర్గాల….

AP

ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు 2026 ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 24 వరకు కొనసాగుతాయి. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని పరీక్షలు….

AP

‘హలో లోకేశ్’ వేదికగా మనసు విప్పిన మంత్రి: బ్రహ్మణి నా మొదటి, చివరి క్రష్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!

రాజమండ్రిలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో నారా లోకేశ్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “మీ ఫస్ట్ క్రష్ ఎవరు?” అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు లోకేశ్ చిరునవ్వుతో బదులిస్తూ.. తన భార్య బ్రహ్మణి తన మొదటి….

AP

చంద్రబాబుకు “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్” అవార్డు: పవన్ కల్యాణ్ అభినందనలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ ఆర్థిక దినపత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ (Economic Times) ఆయనను “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్” (Business Reformer of the Year) పురస్కారానికి….

AP

ముదిగుబ్బలో రెవెన్యూ సమస్యలపై సిపిఐ నిరసన: ఆర్డీవోకు వినతిపత్రం అందజేత

ముదిగుబ్బ డిసెంబర్ 28 :(YES 9 TV): ముదిగుబ్బలో గురువారం రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్మవరం ఆర్డీవో మహేష్ ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో సిపిఐపార్టీ నాయకులు మండలoలో నెలకొన్న వివిధ సమస్యలను ఆర్డిఓ దృష్టికి తీసుకొచ్చారు, ఈమేరకు ఆ….