Category: AP

AP

తాడిమర్రిలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక: రూ. 9.29 కోట్ల పనులపై ఆడిట్.. రూ. 62,443 రికవరీకి ఆదేశం!

తాడిమర్రిలో ఉపాధి హామీ పనులపై 19వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహణతాడిమర్రి మండలం లో మండల పరిషత్ కార్యాలయం నందు 19వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా ప్రజావేదిక నిర్వహించబడింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ….

AP

తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద బోల్తా పడిన ట్రాక్టర్: తృటిలో తప్పిన ప్రాణాపాయం!

తాడిమర్రి మండలంలోని చిల్ల కొండయ్య పల్లి గ్రామ సరిహద్దులో శుక్రవారం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. బోల్తా పడిన ట్రాక్టర్ జమ్మలమడుగు గ్రామానికి చెందినదిగా తెలిసింది. సమాచారం ప్రకారం, జమ్మలమడుగు ప్రాంతం నుండి రైతులకు పేడ ఎరువు….

AP

చిల్లవారిపల్లిలో సామరస్యంగా కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు: భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు పిలుపునిచ్చిన పరిటాల శ్రీరామ్

శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో ప్రసిద్ధి చెందిన చిల్లవారిపల్లి శ్రీ కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈసారి అత్యంత సామరస్యపూర్వక వాతావరణంలో జరుగుతాయని ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పూజా విధానాలు మరియు….

AP

చిల్లవారిపల్లిలో వైభవంగా శ్రీ కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు: వివాదాలకు స్వస్తి పలికి సామరస్యంగా వేడుకలు – ఏర్పాట్లను పరిశీలించిన పరిటాల శ్రీరామ్

తాడిమర్రి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిమరి మండలంలో ప్రసిద్ధి చెందిన చిల్లవారిపల్లి శ్రీ కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈసారి సామరస్యపూర్వక వాతావరణంలో జరుగుతాయని ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. తాడిమర్రి మండలం చిల్లవారిపల్లి సమీపంలోని క్షేత్రాన్ని ఆయన సందర్శించి….

AP

కేజీబీవీ పాఠశాలలో జి.సి.డి.వో తనిఖీ: “విద్యార్థినిలకు నాణ్యమైన భోజనం అందించకపోతే కఠిన చర్యలు!”

విద్యార్థినిలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోగల కేజీబీవీ పాఠశాలను జిసిడివో అనిత గారు తనిఖీ చేశారు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కేజీబీవీ స్కూల్ ఎస్ ఓ లక్ష్మికి శ్రీ సత్య సాయి….

AP

అరాచకాలను అంతం చేస్తాం: అసెంబ్లీలో భావోద్వేగానికి లోనైన సీఎం చంద్రబాబు నాయుడు!

గత వైసీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక మరియు సామాజిక విధ్వంసంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో పాలకులు తనను వ్యక్తిగతంగా అవమానించిన తీరుకు కన్నీళ్లు పెట్టుకున్నానని, తనలాగే ఎందరో బాధితులు గత….

AP

రేపటి నుంచి మూడు రోజులు పాటు తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి ఉత్సవాలు

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రేపటి నుంచి మూడు రోజులు పాటు తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి ఉత్సవాలు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉత్సవాలు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ….

AP

వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర

తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి వైభవంగా ప్రారంభమైంది. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ….

AP

రీ-సర్వేలో తప్పులకు తావుండొద్దు: అధికారులకు కలెక్టర్ సుమిత్ కుమార్ కఠిన ఆదేశాలు.

రీ సర్వే తప్పులు లేకుండా నిర్వహించాలి *గ్రామ సభలో జాబితాను ప్రదర్శించాలి *కలెక్టర్ సుమిత్ కుమార్ నాలుగో విడత రీ సర్వే కార్యక్రమం ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాల కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలో గురువారం నాలుగో విడత….

AP

ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయండి: రైతులకు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పిలుపు.

రైతులు ప్రకృతి వ్యవసాయం పై మొగ్గు చూపాలి.. రైతు సంఘాల ద్వారా సమిష్టి వ్యవసాయం చేయాలి. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్..   ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా –….