Category: AP

AP

అభ్యర్థుల మార్పు ప్రకంపనలు.. వైసీపీ ఏం కానుంది…?

వైసీపీలో అభ్యర్థుల మార్పు వివాదం రాజు కుంటోంది. ఎక్కడికక్కడే నేతల అనుచరులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. హై కమాండ్ తీరును తప్పుపడుతున్నారు. ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు తెగ బాధపడుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన ఆళ్లను తప్పించడం….

AP

చంద్రబాబుకు, జగన్ కు తేడా అదే..!

రాజకీయాలన్నాకా గెలుపు, ఓటములు అత్యంత సహజం. అయితే ఎన్నికల్లో పోటీ చేసే వారు గెలుపు కోసమే సర్వశక్తులు ఒడ్డుతారు. అయితే ప్రజల నమ్మకం ఎవరైతే చూరగొంటారో వారే విజయం సాధిస్తారు. విడిపోయిన తర్వాత ఏపీలో 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి, జనసేన,….

AP

అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు..

అది 2014, సెప్టెంబర్ 4. శాసనసభ వేదికగా నాటి సీఎం చంద్రబాబు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 217 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రాజధానిగా ప్రకటించారు. అప్పటి విపక్ష నేత జగన్ సహా అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో స్వాగతించాయి. తాను….

AP

ఏపీలో షర్మిల ఎంట్రీ ప్రచారంపై సజ్జల స్పందన ఇదే ! చంద్రబాబుకు పవన్ బలహీనత..!

పవన్ కల్యాణ్ చంద్రబాబు పక్కన లేడని ఇవాళ చెబితే ఒక్క అభ్యర్ది తుపాకీ గుండుకు కూడా దొరకడని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఎల్లోమీడియా వార్తలతో చంద్రబాబు భ్రమలలో బతుకుతున్నారని, కాపు సామాజిక వర్గం ఓట్లుపడితే తప్ప రాజకీయం….

AP

టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్..?

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకనుగుణంగా అధికారంలోకి రావడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే జనసేనతో పొత్తు ఖరారైంది. దీనితర్వాత ఆ పార్టీ మరో అడుగు ముందుకేసింది. గత ఎన్నికల్లో….

AP

ఆ 82 స్థానాల్లో వైసీపీ కొత్త అభ్యర్థులు.. జాబితా వైరల్..

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆమదాలవలస, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం,ఎచ్చెర్ల లో అభ్యర్థులను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక విజయనగరానికి సంబంధించి రాజాం, బొబ్బిలి.. విశాఖ జిల్లాకు సంబంధించి గాజువాక ,విశాఖ సౌత్.. అనకాపల్లి జిల్లాకు సంబంధించి పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, అనకాపల్లి……

AP

సంక్రాంతి తర్వాత ఏపీ ఎన్నికల షెడ్యూల్..?

ఇటీవల చంద్రబాబు సైతం.. ఫిబ్రవరిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన అనుమానం వెనుక.. కేంద్ర వర్గాల నుంచి సమాచారం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. బిజెపికి వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గడం ఖాయమని సంకేతాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ….

AP

ఎన్నికల ముంగిట జగన్ మాస్టర్ ప్లాన్..

గత నాలుగు సంవత్సరాలుగా ఏపీలో విధ్వంసకర పాలన సాగిందని.. సంక్షేమంటున్నా పెద్ద ఎత్తున లూటీ జరిగిందని.. అభివృద్ధి అన్నది లేకుండా పోయిందని.. అన్ని రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయని చంద్రబాబుతో పాటు పవన్ విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు. దీనికి తోడు ప్రజా వ్యతిరేకత….

AP

మిగ్ జామ్ పై ప్రధానికి చంద్రబాబు లేఖ.. జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మిగ్ జామ్ తుపాను ప్రభావం వల్ల నష్ట పోయిన ప్రజల గురించి ప్రధాని మోదీకి లేఖ రాశారు. తుపాను వల్ల తీవ్రంగా నష్ట పోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని లేఖలో కోరారు. తుపాను కారణంగా కురిసిన….

AP

తిరుపతి లడ్డూపై మరో వివాదం…

తిరుపతి అనగానే టక్కున గుర్తుకు వచ్చేది శ్రీవారి లడ్డు ప్రసాదం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు లడ్డూ ప్రసాదాన్ని విధిగా స్వీకరిస్తారు. అంతే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత బంధువులకు, తెలిసిన వాళ్లకు పంచుతుంటారు. కొందరైతే ఏకంగా లడ్డూల కోసం….