మారుతున్న సామాజిక లెక్కలు.. ఎవరికి కలిసొచ్చేది..?
ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. సరికొత్త సామాజిక సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. టిడిపికి మద్దతుగా నిలిచే కమ్మ సామాజిక వర్గం నేతలు వైసీపీలో చేరుతుండగా.. వైసీపీకి మద్దతుగా ఉండే రెడ్డి సామాజిక వర్గం నేతలు టిడిపి వైపు చూస్తున్నారు. దీంతో….










