లోక్ సభకు నాదెండ్ల మనోహర్.?
గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చవిచూసిన జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, ఈసారి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశాలు వున్నాయట. ఈ మేరకు జనసేన వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోక్ సభకీ అలాగే, అసెంబ్లీకీ.. ఇలా….
గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చవిచూసిన జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, ఈసారి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశాలు వున్నాయట. ఈ మేరకు జనసేన వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోక్ సభకీ అలాగే, అసెంబ్లీకీ.. ఇలా….
నాంది సినిమాతో అల్లరి నరేష్ తన కథల ఎంపిక విధానం పూర్తిగా మార్చుకున్నాడు. గతంలో ఎక్కువగా కామెడీ అండ్ ఎంటర్టైనర్ కథలని మాత్రమే చేసిన నరేష్ వాటితో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో సుదీర్ఘ కాలం ఫ్లాప్ తో కెరియర్ కొనసాగించాడు…..
అవసరార్థం రాజకీయాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబును మించిన ఘనుడు దేశంలో లేడన్న టాక్ తెలుగు నాట ఉంది. అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తాడని.. ఎంతటి శత్రువునైనా కౌగిలించుకుంటాడని.. సొంత పిల్లనిచ్చిన మామను కూడా గద్దెదించుతాడని ఆయన చరిత్రను దగ్గర….
కన్నా లక్ష్మీనారాయణ.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రానికి 15 ఏళ్లు మంత్రిగా కూడా చేశారు. కన్నా లక్ష్మీనారాయణ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నేత. కాంగ్రెస్ లో కీలక పదవులు చేపట్టారు. గత ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. వైసీపీలో….
జీవితం ఎప్పుడు ఎవరి చేతిలో ఉండదు..ఎప్పుడు వస్తామో ఎప్పుడు వెళ్తామో మొత్తం దేవుడి దయ..అసలు ఏమాత్రం ఆరోగ్యం బాగోలేని మనుషులు వైద్యం ద్వారా కోలుకొని బాగుపడొచ్చు..సంపూర్ణ ఆరోగ్యం తో ఉన్నవాళ్ళు అకస్మాత్తుగా ప్రాణాలను కోల్పోవచ్చు..గతంలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్….
ప్రభుత్వ ఉచిత పథకాల పై విస్త్రతమైన చర్చ జరుగుతోంది. ఉచిత పథకాలు ఇవ్వడం మంచిది కాదనే వాదన వినిపిస్తోంది. ఉచిత పథకాల మూలంగా అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని నిపుణులు వాదిస్తున్నారు. ఉచిత పథకాలు అప్పులు చేయకుండా.. సంపద సృష్టించి ఇవ్వాలని మరికొందరు….
విశాఖ తీరానికి గుండెకోతను మిగులుస్తోన్న రాకాసి అలలను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభం అయ్యాయి. 2లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీరంలో డిపాజిట్ చేసేందుకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. నెలరోజుల పాటు నిర్వహించే తీర రక్షణ చర్యల కోసం, సుమారు 20కోట్లను….
ఏపీలో మూడురాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. శ్రీశైలంలో ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడారు. సీఎం జగన్ చెప్పినట్టు త్వరలోనే పరిపాలన వైజాగ్ నుంచి జరుగుతుందన్నారు మంత్రి బుగ్గన. విభజన సమయంలో….
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఛీఫ్ ఏపీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురైంది. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించింది. ఈ మేరకు ఏపీ ఛీఫ్ సెక్రటరీకు లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వానికి , ఇంటెలిజెన్స్ మాజీ అధికారికి మధ్య చాలాకాలంగా….
గుంటూరు జిల్లాలో తాడేపల్లిలో అంధ యువతి హత్య ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసానికి సమీపంలో అంధ యువతి హత్యకు గురైన ఘటన కలచివేసిందన్నారు. కంటి చూపునకు నోచుకోని ఆ యువతిని వేధింపులకు గురి….