పవన్ కళ్యాణ్కు ఈసీ నోటీసులు..
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అనకాపల్లిలో నిర్విహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ పై చేసిన….
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అనకాపల్లిలో నిర్విహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ పై చేసిన….
షర్మిల అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఆమె వెనుక్కున్నది ఎవరు? చంద్రబాబా? కాంగ్రెస్ హై కమాండ్ ఉందా? సొంత అన్నపై ఆ స్థాయిలో ఎందుకు విరుచుకుపడుతున్నారు? ఇలా రకరకాల చర్చ కొనసాగుతోంది. ఆమెకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న….
తెలుగు సంవత్సరం ప్రారంభంలో మొదటి రోజు మనం ఉగాది జరపుకుంటారు. రాబోయే రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా అన్ని రుచులను అనుభవించాలని… జీవితంలోని మంచితనాన్ని పొందాలని ఉగాది పండుగ సూచిస్తుంది. ఉగాది ప్రాముఖ్యతపై బిగ్టీవీ నెట్ యూజర్స్కు స్పెషల్. ఉగాది హిస్టరీలోకి….
వైనాట్ వన్ సెవన్టీ ఫైవ్ అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్.. సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా భావిస్తూ తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ దక్కించుకుంటాన్న నమ్మకంతో కనిపిస్తున్నారు…..
ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత.. చిరంజీవి రాజకీయాలకు దాదాపుగా గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పైగా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. సినిమా పెద్దగా వివిధ ఫంక్షన్లకు హాజరవుతున్నారు…..
ఏపీ సీఎం జగన్ కు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జగన్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బస్సు యాత్రలో భాగంగా ఎక్కడికక్కడే బహిరంగ సభల్లో జగన్….
ఏపీ విషయంలో బిజెపి భారీ స్కెచ్ వేసిందా? ఆ రెండు పార్టీలను తనలో కలుపుకోనుందా? చంద్రబాబుతో పొత్తు వెనుక ఆ ఆలోచన ఉందా? ఆ షరతుతోనే కలిశారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర నడుస్తోంది. అసలు టిడిపితో పొత్తు ప్రసక్తే లేదని….
ఏపీలో పింఛన్ల పంపిణీ పై రగడ జరుగుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీన ప్రారంభం కావాల్సిన పింఛన్ల పంపిణీ ప్రక్రియ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే అందుకు కారణం మీరంటే మీరు అని అధికార వైసిపి తో పాటు విపక్ష….
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా అక్కడి నుంచి గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ మద్దతుతో ఈసారి పిఠాపురం నుంచి కచ్చితంగా గెలిచి తీరుతానని ధీమాగా….
కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి ఒక వెలుగు వెలిగారు. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనుమరుగైంది. అయినా సరే కాంగ్రెస్ పార్టీలోనే ఆమె కొనసాగారు. అయితే గత ఎన్నికల ముందు కృపారాణికి ఏవేవో….