Category: AP

AP

ఎన్నికల వేళ తెరపైకి స్కిల్ కేసు.. చంద్రబాబుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టు అయ్యి మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని ఏపీ సిఐడి, ఏపీ ప్రభుత్వం….

AP

ఏపీలో రాళ్ల దాడులు. జగన్, పవన్, ఇప్పుడు చంద్రబాబుపై…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ముఖ్య రాజకీయ నాయకులపై రాళ్ల దాడులు జరుగుతున్నాయి. శనివారం రాత్రి ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ అధినేత….

AP

వైఎస్ జగన్‌ భద్రతను పెంచిన కేంద్రం.. వారి హ్యాండోవర్‌లో..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో చోటు చేసుకున్న దాడి ఉదంతాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఆయన వ్యక్తిగత భద్రతను పెంచేలా తక్షణ చర్యలకు దిగింది. ఇప్పుడున్న భద్రతకు అదనంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ రంగంలోకి దించనుంది…..

AP

డా.బి ఆర్ అంబేద్కర్ గారి,133వ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు..

ది:14.04.2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నందు అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా అంబేడ్కర్ గారి, విగ్రహానికి పూలమాలలు వేసి ,నివాళులార్పించడం జరిగింది, ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల హక్కుల….

AP

వైసీపీకి షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం..

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ దూకుడు పెంచారు. మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఈ యాత్రను పూర్తిచేశారు. బస్సు యాత్ర సందర్భంగా అధినేతకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు….

AP

సీఎం జగన్‌పై రాళ్ల దాడి..

సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగింది.బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు.బస్సుపై నుంచి సీఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం….

AP

పిఠాపురంలో పవన్ కు ఓటేయకుండా బెదిరింపులు..? వర్మ షాకింగ్ కామెంట్స్..!

ఏపీలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలంతా ఓ ఎత్తు, పిఠాపురంలో జరుగుతున్న పవన్ కళ్యాణ్, వంగా గీత పోరు మరో ఎత్తుగా మారుతోంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో గెలవనీయకుండా వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా….

AP

నారా లోకేష్ ను హెచ్చరించిన యాపిల్..

ఈనెల 18వ తేదీ నుంచి ఏపీలో నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు తెలుస్తోంది. ఆయన వాడుతున్న ఫోన్….

AP

మరోసారి అభ్యర్థులను మార్చనున్న జగన్..?

వైసీపీ అభ్యర్థులు మారనున్నారా? కొన్ని నియోజకవర్గాల్లో మార్పు తప్పదా? అక్కడ ఓటమి భయం జగన్ ను వెంటాడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇడుపాలపాయలోని రాజశేఖర్ రెడ్డి….

AP

ఏపీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్; కీలకవ్యాఖ్యలు చేసిన ఎన్నికల ప్రధానాధికారి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 18వ తేదీన విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈరోజు ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలలో….