Category: AP

AP

ఏపీ సర్కార్ కు వాలంటీర్లు ఝలక్..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభుత్వానికీ వాలంటీర్లు మరో షాకిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్లు గుంటూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు కోర్టులో….

AP

103 ఎకరాల్లో ఏపీ అసెంబ్లీ నిర్మాణం: మంత్రి నారాయణ..

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఈ సాయంత్రం 43వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఆర్డీఏ సమావేశం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు.  ….

AP

రేషన్ బియ్యం మాయం కేసు.. పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు..!

రేషన్ బియ్యం మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. వారు దేశం విడిచి పారిపోకుండా పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులు దరఖాస్తు చేసుకున్న బెయిలు పిటిషన్….

AP

పంచముఖి ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి మండల కన్వీనర్..

Yes. 9tvయాడికి యాడికి మండల కేంద్రంలోని వెంగమనాయుడు. కాలని యందు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం. గణపతి పూజ. శనివారం. హోమం . అదివారం ఉదయం, వినయకా.నాగదేవతల. పంచముఖ ఆంజనేయస్వామి .ద్వజస్థంభం విగ్రహా ప్రతిష్ట’కార్యక్రమంలో పాల్గొన్న….

AP

పంచముఖి ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి నాయకులు..

Yes 9tvయాడికి యాడికి మండల కేంద్రంలోని వెంగమనాయుడు. కాలని యందు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం. గణపతి పూజ. శనివారం. హోమం . అదివారం ఉదయం, వినయకా.నాగదేవతల. పంచముఖ ఆంజనేయస్వామి .ద్వజస్థంభం విగ్రహా ప్రతిష్ట’కార్యక్రమంలో పాల్గొన్న….

AP

పేర్ని నాని అనూహ్య నిర్ణయం – బియ్యం కేసు ఎఫెక్ట్..!!

వైసీపీ ఫైర్ బ్రాండ్ పేర్ని నాని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల పైన కూటమి ప్రభుత్వం విచారణ చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు పేర్ని నాని కుటుంబం పైన కేసు నమోదు అయింది. అరెస్ట్ తప్పదనే….

AP

సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి హవా..

ఏపీలో శనివారం జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి హవా చాటింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,149 సాగునీటి సంఘాలకు గాను 5,946 సంఘాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. వీటిలో 95 శాతానికి పైగా అధ్యక్ష ఉపాధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాదాపు అన్ని….

AP

శ్రీకాకుళంలో జిల్లాలో నకిలీ నోట్ల కలకలం..

శ్రీకాకుళం జిల్లాలో ఒకే రోజు నకిలీ నోట్లు చెలామణి చేసే రెండు ముఠాలు వేర్వేరుగా పట్టుబడటం, వారి వద్ద పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు లభ్యం కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. నకిలీ నోట్లు చలామణి చేస్తూ పట్టుబడిన వారి వివరాలను….

AP

జగన్ కేసులకు అడ్డుగా 125 పిటిషన్లు..! సీబీఐ సంచలన ప్రకటన..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పాటు పలువురు రాజకీయ నేతలు, అధికారులపై దశాబ్దం క్రితం దాఖలైన ఆస్తుల కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని, అలాగే ఈ కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్….

AP

తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందా..? సుప్రీంకోర్టుకు ప్రైమరీ రిపోర్టు..

తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందా? సీబీఐ నేతృత్వంలో సిట్‌ దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? ఇంతకీ ఏ డైయిరీలో కల్తీ జరిగింది? సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రాథమిక నివేదికలో ఏయే అంశాలున్నాయి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు శ్రీవారి భక్తులను వెంటాడుతున్నాయి.  ….