Category: AP

AP

తాడిపత్రిలో రూ. 1.30 లక్షల నగదు స్వాధీనం… మట్కా బీటర్ అరెస్టు..

 జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో తాడిపత్రిలో పోలీసుల దాడులు తాడిపత్రి రంగ న్యూస్   తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ పర్యవేక్షణలో అర్బన్ సి.ఐ సాయి ప్రసాద్ తన సిబ్బంది వెళ్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో….

AP

ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య..

ఏపీ ఫైబర్ నెట్ లో నిన్న కీలక పరిణామాలు చోటుచేసుకోవడం తెలిసిందే. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేయడం, ఫైబర్ నెట్ ఎండీ దినేశ్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం జీఏడీకి బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా….

AP

వల్లభనేని వంశీ విచారణ..! పదేపదే మాటలు రిపీట్..?

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల విచారణ ఎలా జరుగుతోంది? పోలీసుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారా? తొలిరోజు పోలీసులు లేవనెత్తిన ప్రశ్నలకు అదుర్స్ సినిమాలో డైలాగ్స్ రిపీట్ అయ్యాయా? ముగ్గురు అధికారులు దాదాపు 30 ప్రశ్నలు….

AP

ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా… ఆమోదించిన చంద్రబాబు ప్రభుత్వం..

ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. దాంతోపాటే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాకు కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం….

AP

ఏపీ మిర్చీ రైతులకు మోదీ గుడ్ న్యూస్..

ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీ పర్యటనలో కీలక ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో మిర్చి ధరలు, మిర్చి రైతుల సమస్యపై కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్‌కి విన్నవించారు. మిర్చి ధర పెంపుతో పాటు ఎగుమతుల విషయంలోనూ సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని….

AP

ఈనెల 23వ తేదీన షెడ్యూల్ ప్రకారం యథాతథంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు..

తప్పుడు ప్రచారం నమ్మొద్దు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్   అనంతపురం, ఫిబ్రవరి 22 :   – ఫిబ్రవరి 23న ఆదివారం జరగబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథాతథంగా జరుగుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్….

AP

చెత్త పన్నుకు ముగింపు పలికిన ఏపీ ప్రభుత్వం..!

వైసీపీ ప్రభుత్వ హయాంలో విధించిన చెత్త పన్నును ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 31 నుంచి చెత్త పన్నును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మున్సిపల్ చట్ట సవరణ తర్వాత….

AP

చేనేత వస్త్రాల విక్రయానికి ఆప్కో, కోఆప్టెక్స్ మధ్య కీలక ఒప్పందం..

చేనేత వస్త్రాల మార్కెటింగ్ రంగంలో ఒక ముఖ్యమైన ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఆప్కో, కో-ఆప్టెక్స్ సంస్థలు తమ షోరూమ్‌లలో ఇరు రాష్ట్రాల చేనేత వస్త్రాలను విక్రయించడానికి ఒక అవగాహనకు వచ్చాయి. ఈ సంవత్సరం రూ.9.20 కోట్ల….

AP

వైసీపీతో అధికారులకు లింకు? శివాలెత్తిన ఛైర్మన్ జీవీరెడ్డి..

ఏపీలో కూటమి ప్రభుత్వానికి అధికారులు సహకరించలేదా? చాలామంది అధికారులకు వైసీపీతో లింకులు ఉన్నాయా? పాత పరిస్థితుల నుంచి బయటకు రాలేకపోతున్నారా? చివరకు మంత్రులు చెప్పినా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? కూటమి పెట్టిన కేసుల నుంచి వైసీపీ నేతలను తప్పించేందుకు ఎత్తుగడ వేశారా?….

AP

వివేకా పీఏ ఫిర్యాదుపై నివేదిక..

వైఎస్ వివేకానంద హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు వ్యవహారం ఒక అడుగు ముందుకేస్తే.. మూడు అడుగులు వెనక్కి వెళ్తోంది. తాజాగా వివేకానంద పీఏ కృష్ణారెడ్డి వేసిన ప్రైవేటు కేసుపై పులివెందుల పోలీసులు విచారణ చేపట్టారు. నివేదికను పులివెందుల….