లోకేష్ అరెస్ట్ కు కోర్టు అనుమతి కోరిన సీఐడీ..!?
ఏపీలో ఎన్నికల వేళ కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14గా ఉన్న నారా లోకేష్ అరెస్ట్ కోసం సీఐడీ కోర్టు అనుమతి కోరింది. నారా లోకేష్ యువగళం సభలో..పలు ఇంటర్వ్య ల్లో చేసిన….
ఏపీలో ఎన్నికల వేళ కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14గా ఉన్న నారా లోకేష్ అరెస్ట్ కోసం సీఐడీ కోర్టు అనుమతి కోరింది. నారా లోకేష్ యువగళం సభలో..పలు ఇంటర్వ్య ల్లో చేసిన….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ (VV Lakshmi Narayana) తాను కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. జై భారత్ నేషనల్(JBNP) పేరిట కొత్త పార్టీని ఆయన శుక్రవారం ప్రకటించారు. విజయవాడలో….
ఏపీలో ఎన్నికల కసరత్తు మొదలైంది. నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ఇటు ఎన్నికల సంఘం ఏపీలో పర్యటనకు వస్తోంది. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షకు నిర్ణయించింది. బోగస్ ఓట్ల….
సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో రాష్ట్రప్రభుత్వం రూ.291 కోట్ల రూపాయలు దోచుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. కేవలం నెల రోజుల్లో 19 వేల మంది పింఛన్లను తొలగించారని మనోహర్….
టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా పోలిపల్లిలో ఏర్పాటు చేసిన నవశకం బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. తనను సభకు ఆహ్వానించినపుడు 226రోజులు, 3132 కి.మీ. నడిచినందున యాత్ర ముగింపుసభలో లోకేషే….
తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ‘యువగళం-నవశకం’ సభ పేరు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం….
ఏపీలో ఎన్నికల వేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై భారీ ఊరట లభించింది. ఇన్నాళ్లూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభించామని, ఎట్టి పరిస్ధితుల్లోనూ ఇది ఆగదని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా దీన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెబుతూ వచ్చిన కేంద్రం……
ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసేందుకు రెండేళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉంటూనే మరోవైపు టీడీపీతో పొత్తుపై ప్రకటన కూడా చేశారు. అంతే కాదు టీడీపీ,….
నారా లోకేష్ యువ గళం పాదయాత్ర నేటితో ముగియనుంది. 226 రోజుల్లో 3,132 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. జనవరి 27న కుప్పం వరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. 11 ఉమ్మడి జిల్లాల్లో.. 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో….
తెలుగుదేశం పార్టీ తన శక్తి యుక్తులను ప్రదర్శిస్తోంది. జనసేనతో కలిసి ఎలాగైనా జగన్ అధికారం నుంచి దూరం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటువంటి కీలక సమయంలో సిట్టింగ్ ఎంపీ ఒకరు పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో….