టీడీపీలోకి వైసీపీ ఎంపీ మాగుంట..?
ఏపీలో ఎన్నికల సీజన్ దగ్గరపడటంతో సీట్లు, టికెట్ల చర్చ పెరుగుతోంది. అదే సమయంలో టికెట్ గ్యారంటీ లేని నేతలు పార్టీలు మారిపోతున్నారు. అధికార వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు చేపట్టడంతో ఇదే అదనుగా పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి ఫిరాయిస్తున్నారు…..










