Category: AP

AP

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా అరటి ధర

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అరటి ధర హాట్ టాపిక్‌గా మారింది. అరటి రైతుల సమస్యలపై అధికార కూటమి మరియు విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మధ్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్….

AP

తిరుపతి హోటళ్లకు బాంబు బెదిరింపులు: కపిలతీర్థం వద్ద కలకలం, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు హోటళ్లను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్స్ ద్వారా హెచ్చరికలు పంపారు. వివరాల్లోకి వెళితే, కపిలతీర్థం సమీపంలో ఉన్న రెండు హోటళ్లకు బాంబు పెట్టినట్లు….

AP

వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు: “అమరావతి పేరుతో లూటీ.. శ్వేతపత్రం విడుదల చేయండి”

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాజధాని అమరావతి నిర్మాణం కోసం చేపడుతున్న రెండో విడత భూసమీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో ఇప్పటికే సేకరించిన తొలి విడత 54 వేల ఎకరాల్లో రాజధాని ఎక్కడ నిర్మించారని ఆమె ప్రభుత్వాన్ని….

AP

అమరావతిలో ఒకే చోట 15 బ్యాంకులు, నిర్మలా సీతారామణ్ చేతుల మీదుగా శంఖుస్థాపన..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు పడింది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌గారు ప్రత్యేకంగా అమరావతికి వచ్చి, 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర స్థాయి కార్యాలయాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి నారా….

AP

దేశం గర్వించే స్థాయికి అమరావతి చేరుకోవడం ఖాయం.. -: సీఎం చంద్రబాబు..

వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బయటకు తీసుకొచ్చిన ఘనత కేంద్రానిదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఇంకా ఎంతో కోలుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్నారు. వన్ ప్లేస్….

AP

టీటీడీ కల్తీ నెయ్యి కేసు: మార్కెటింగ్ జీఎం సుబ్రహ్మణ్యం అరెస్ట్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన కల్తీ నెయ్యి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మరో కీలక అరెస్ట్‌ను నమోదు చేసింది. టీటీడీ మాజీ ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ (GM) సుబ్రహ్మణ్యంను సిట్ అధికారులు గురువారం….

AP

విశాఖ ఉమెన్స్ కాలేజీలో ఈ నెల 28న మెగా జాబ్ మేళా

విశాఖపట్నంలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో ఈ నెల 28న జరగనున్న మెగా జాబ్ మేళా గురించి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరిన్ని వివరాలు వెల్లడించారు. కాలేజీ ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ జాబ్ మేళా జిల్లాలోని నిరుద్యోగ….

AP

కొబ్బరి రైతులకు నష్టం: గత పాలకుల తప్పిదాల వల్లే కష్టాలన్న పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేసిన తప్పుల వల్లనే రాష్ట్రంలోని కొబ్బరి రైతులు నష్టపోయారని అన్నారు. సముద్ర జలాల వల్ల నష్టపోయిన కొబ్బరి రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా….

AP

శబరిమల భక్తులకు శుభవార్త: అన్నదానం మెనూలో కేరళ సంప్రదాయ ‘సద్య’

శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) అన్నదానం విషయంలో శుభవార్త అందించింది. ఆలయంలో అందిస్తున్న అన్నదానం మెనూను పూర్తిగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనంలో ఇస్తున్న వెజ్ పులావ్, సాంబార్ స్థానంలో ఇకపై అప్పడాలు,….

AP

ఏపీలో పరిపాలనా సంస్కరణలు: 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లకు సీఎం ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజన మరియు రెవెన్యూ పరిపాలన పునర్‌వ్యవస్థీకరణపై మంత్రుల కమిటీ నివేదికను సమీక్షించిన సీఎం, మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు, ఐదు….