Category: AP

AP

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..

తమ ఐదేళ్ల పాలనలో విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీకువచ్చామని సీఎం జగన్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అందించిన అమ్మవడి పథకాన్ని గతంలో టీడీపీ ఎందుకు అమలు చేయలేదని చంద్రబాబును ప్రశ్నించారు.   పాయకరావు పేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా….

AP

కోర్టుకు తెలిపిన ఈసీ, జనసేన గుర్తుపై క్లారిటీ..

జనసేన పార్టీ సింబల్ వ్యవహారం దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. అన్ని నియోజకవర్గాలకు గాజు గ్లాసు గుర్తును అధికారులు కేటాయింపు వ్యవహారంపై ఎన్నికల సంఘం హైకోర్టుకు క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఆ సమస్యకు ఫుల్‌స్టాప్ పడింది. అసలేం జరిగింది?   జనసేన….

AP

ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల.. అమరావతే రాజధాని..

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్….

AP

జగన్ ఆస్తుల కేసు, కొత్త మలుపు..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు తిరిగింది. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ కేసు వెనక్కి వెళ్తోంది. న్యాయమూర్తిని బదిలీ చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఈ ఎత్తుగడ ఎవరిది? దీని వెనుక….

AP

జగన్ వ్యాఖ్యలు… ముమ్మాటికీ అవాస్తవం..

ఆస్తుల తగాదా నేపథ్యంలో వైఎష్ షర్మిల తనపై బురద జల్లు విధంగా ప్రచారం చేస్తున్నారన్న జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బ్రదర్ అనిల్‌కుమార్. అది ముమ్మాటికీ అవాస్తవమన్నారు. దాని గురించి ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వాస్తవం, అవాస్తవం అనేది అందరికీ….

AP

జనసేనకు బిగ్ షాక్.. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు..

ఎన్నికలకు ముందు జనసేనకు భారీ షాక్ తగిలింది. గాజు గ్లాసు గుర్తుపై వరుస వివాదాలు నెలకొంటున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం నిర్ణయం కారణంగా జనసేనకు పెద్ద చిక్కొచ్చిపడింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగియడంతో స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గుర్తులను కేటాయించింది…..

AP

రాజకీయ పార్టీలకు సవాల్ విసిరిన జేడీ లక్ష్మీనారాయణ…

విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో రాష్ట్ర అప్పులు మరియు ఆస్తులు కూడా పెట్టాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు అలాగే స్టాంప్ పేపర్ పై తమ….

AP

దశలవారీ శిక్షణ ఇచ్చాం… పటిష్ట చర్యలు చేపట్టాం.. రాష్ట్ర పోలీస్ పరిశీలకులకు పవర్ పాయింట్ ద్వారా వివరించిన జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున..

విశాఖపట్నం, ఏప్రిల్ 28:- జిల్లాలో ఎన్నికల నిర్వహణలో.. ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా పటిష్ట చర్యలు చేపట్టామని, అధికారులకు, సిబ్బందికి దశల వారీగా అనుభవజ్ఞులతో శిక్షణ అందజేశామని జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ పరిశీలకులు దీపక్….

AP

ఈనెల 30న కూటమి మేనిఫెస్టో..

ఈనెల 30వ తేదీన కూటమి మేనిఫెస్టోను ప్రకటిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మాఫియా డాన్ లతో పోరాడుతున్నాం.. ప్రజల దశ, దిశ మార్చే ఎన్నికలు ఇవే అని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూటమిదే….

AP

భారతి Vs షర్మిళ.. ..

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ నేతల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. మళ్లీ ఎలాగైనా అధికారంలోకి రావాలని అధికార వైసీపీ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే పక్కా ప్రణాళిక లతో రంగంలోకి దిగింది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి కడపపై అందరిదృష్టి పడింది. ఈసారి కడపలో ముక్కోణపు….