ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..
తమ ఐదేళ్ల పాలనలో విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీకువచ్చామని సీఎం జగన్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అందించిన అమ్మవడి పథకాన్ని గతంలో టీడీపీ ఎందుకు అమలు చేయలేదని చంద్రబాబును ప్రశ్నించారు. పాయకరావు పేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా….









