పోలింగ్ బూత్కు వైఎస్ఆర్సీపీ కలర్ …
వైఎస్ఆర్సీపీ గుర్తు అంటే మూడు రంగులు గుర్తు కొస్తాయి. ఒక్కో రంగు ఒక్కో అర్థం వచ్చేలా ఉంటుందని ఆ పార్టీ నేతలు తెగ సౌండ్ చేస్తుంటారు. ఆ పార్టీ కలర్ పది కాలాలపాటు చల్లగా ఉండాలనే ఏమో తెలీదుగానీ, ఏకంగా పోలింగ్….
వైఎస్ఆర్సీపీ గుర్తు అంటే మూడు రంగులు గుర్తు కొస్తాయి. ఒక్కో రంగు ఒక్కో అర్థం వచ్చేలా ఉంటుందని ఆ పార్టీ నేతలు తెగ సౌండ్ చేస్తుంటారు. ఆ పార్టీ కలర్ పది కాలాలపాటు చల్లగా ఉండాలనే ఏమో తెలీదుగానీ, ఏకంగా పోలింగ్….
విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో ప్రధానితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కూటమి రోడ్ షో కు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. వేలాదిగా తరలివచ్చిన జనం….
ఏపీలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల లబ్దిదారులకు నిధుల్నివారి ఖాతాల్లో జమ చేయకుండా ఈసీ ఆదేశాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ విచారణ జరిగింది. ఈసీ ఉత్తర్వులు రద్దు….
ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపుపై ప్రత్యేక దృష్టిని సారించాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు. మరోవైపు ఈసారి జగన్ను ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్షాలు….
ఆంధ్రప్రదేశ్లో మరో వారంలో రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. పవన్కల్యాణ్ కూటమి తరపున పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆయన తరపున కుటుంబ సభ్యులు అంతా ప్రచారానికి వచ్చారు. నాగబాబు, ఆయన భార్య, వరుణ్ తేజ్, సాయి ధర్మతేజ్ రోడ్….
ఇంకా ఆరు రోజులే. ఆరంటే ఆరే రోజుల్లో ఏపీలో ఓట్ల పండుగ జరగనుంది. అదేనండి.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మరో ఆరు రోజుల్లో జరగనున్నాయి. నాలుగు రోజుల్లో ప్రచారాలకు తెరపడనుంది. ఇక ఉద్యోగాలు, పనుల నిమిత్తం సొంతఊర్లకు దూరంగా ఉంటున్నవారంతా ఓట్ల….
బిజీ కొత్తూరు మొండికుంట జాతీయ రహదారి మధ్యలో రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్ర వాహనాలు… అశ్వపురం మండలం బిజీ కొత్తూరు మొండికుంట జాతీయ రహదారి మధ్యలో అదుపుతప్పి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా గుద్దుకున్న సంఘటన సోమవారం సాయంత్రం….
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. తక్షణమే డీజీపీని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసేవరకు ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని….
వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు పై ఆయన చిన్న అల్లుడు చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. అంబటి రాంబాబంత నీచుడు, నికృష్టుడు ఉండడని డాక్టర్ గౌతమ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై అంబటి రాంబాబు….
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడా చూసినా పార్లమెంట్ ఎన్నికల హడావుడీ కనిపిస్తోంది. అయితే, అంతేస్థాయిలో ఓటింగ్ విషయమై కూడా ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు సైతం బస్టాండులు, దుకాణాల వద్దకు వెళ్లి….