Category: AP

AP

జిల్లాలో సజావుగా ఇసుక పంపిణీ- : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

రాయదుర్గం మండలంలోని జుంజురాంపల్లి గ్రామం వద్దనున్న ఇసుక స్టాక్ పాయింట్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. అనంతపురం, జులై 27 : జిల్లాలో సజావుగా ఇసుక పంపిణీ చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు…..

AP

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి జి. శివప్రసాద్ యాదవ్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, అనంతపురం 27-07-2024న అనంతపురంలోని అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్‌ని సందర్శించి సౌకర్యాలు మరియు అతని కేసు దశ గురించి చట్టంతో బాలల సంఘర్షణను అడిగి తెలుసుకున్నారు..

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి జి. శివప్రసాద్ యాదవ్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, అనంతపురం 27-07-2024న అనంతపురంలోని అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్‌ని సందర్శించి సౌకర్యాలు మరియు అతని కేసు దశ….

AP

ఢిల్లీ ధర్నాతో చిక్కుల్లో వైయస్ జగన్..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నెక్ట్స్ ఏం చేయబోతున్నారు? ఆయన అనుకునేది ఒకటైతే.. జరిగేది మరోలా ఉంది. దీంతో నెక్ట్స్‌ ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే దానిపై కిందా మీదా పడుతున్నారు. ఇంతకీ జగన్‌ ఏం ప్లాన్….

AP

ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు..అందుకేనా..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీకి పయనం కానున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. జూలై 27న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు….

AP

జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.రాయలసీమ జర్నలిస్టుల ఫోరమ్..

గౌరవనీయులు కంచం ప్రభాకర్ రెడ్డి రాయలసీమ జర్నలిస్టుల ఫోరమ్ (RJF) ఆదేశాల మేరకు శ్రీ సత్య సాయి జిల్లా కలెక్ట్రెరేట్ లోని శ్రీ గౌరవనీయులు. చేతన్ కలెక్టర్ మరియు SP రత్నమేడం గారిని మర్యాద పూర్వకంగా కలసి జర్నలిస్ట్ ల పై….

AP

దేశంలోనే అతి పెద్ద కుంభకోణం: చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీలో ఎక్సయిజ్ శాఖపై శ్వేత పత్రం విడుదల చేసిన ఆయన.. వైసీపీ నేతలు 3వేల 113 కోట్లు అక్రమంగా వసూళ్లు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో….

AP

ఢిల్లీలో జగన్ ధర్నా..! సపోర్టుగా ఆ పార్టీ నేతలు..?

వై నాట్ వన్ సెవంటీ ఫైవ్ అంటూ మాజీ సీఎం జగన్ భారీగానే దెబ్బతిన్నారు. మితిమీరిన ఆత్మవిశ్వాసానికి ఏపీ ఓటర్లు బ్రేకులు వేశారు. కనీసం ప్రతిపక్షహోదా కూడా లేకుండా చేశారు. పార్టీ శ్రేణులు నిరాశా నిస్సృహతో ఉన్నారు. జగన్ పని అయిపోయింది…..

AP

జలశక్తి అభియాన్ పనులు నవంబరు నాటికి పూర్తి చేసేవిధంగా ప్రణాళికలను తయారు చేయాలి..

జలశక్తి అభియాన్ పనులు నవంబరు నాటికి పూర్తి చేసేవిధంగా ప్రణాళికలను తయారు చేయాలి – : ఎన్ఆర్ఈజిఎస్ లో మన జిల్లా మొదటి ర్యాంక్ సాధించే విధంగా కృషి చేయాలి -: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అనంతపురం,….

AP

ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..ఇక అమరావతికి మహర్ధశ..

ఏపీకి మంచి రోజులు రానున్నాయి. ఏ కూటమిని చూసి గంపగుత్తగా ఓట్లేశారో ఇప్పుడు అదే కూటమి ఏపీ ప్రజలకు అండగా నిలబడుతున్నామని సంకేతం ఇస్తోంది. జగన్ పాలనలో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఆటంకం కావడంతో అటు రాజధాని, ఇటు పోలవరం….

AP

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైంది.. రద్దుకు అసెంబ్లీ ఆమోదం..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించకుండా….