Category: AP

AP

ఏపీ ప్రజలకు శుభవార్త… రేషన్ కార్డుపై వంటనూనెల సరఫరా..

దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోపక్క దసరా పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున రకరకాల వంటలు, పిండి వంటకాలు చేసుకుంటున్నారు. దీంతో స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.   రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో ఇవాల్టి నుంచి అక్టోబర్….

AP

ఏపీలో కొత్త మ‌ద్యం దుకాణాల‌కు వెల్లువెత్తిన ద‌ర‌ఖాస్తులు..!

ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల కొత్త మ‌ద్యం పాల‌సీ తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా కొత్త మ‌ద్యం దుకాణాల కోసం ద‌రఖాస్తులు స్వీక‌రిస్తోంది. ఇక ఒక్కో ద‌ర‌ఖాస్తుకు నాన్ రిఫండ‌బుల్ ఫీజు కింద రూ.2ల‌క్ష‌లు వ‌సూలు చేస్తోంది. దీంతో ఏపీ స‌ర్కార్….

AP

అర్చ‌కుల విష‌యంలో ఏపీ స‌ర్కార్ కీల‌క‌ నిర్ణ‌యం..!

అర్చ‌కుల విష‌యంలో ఏపీ స‌ర్కార్ తాజాగా కీల‌క‌ నిర్ణ‌యం తీసుకుంది. అర్చ‌కుల‌కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్పించింది. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఆల‌యాల్లో అర్చ‌కుల‌కు స‌ర్వాధికారాలు క‌ల్పించిన‌ట్టయింది. ఈ మేర‌కు గురువారం ప్ర‌భుత్వం ఉత్వ‌ర్వులు జారీ చేసింది.   ఇక‌పై దేవ‌దాయ క‌మిష‌న‌ర్ స‌హా….

AP

టార్గెట్ లోకేష్.. మేం కూడా ‘బుక్’ రాయడం స్టార్ట్ చేశాం, ఆ పేర్లు ఉంటాయ్: జగన్ ..

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   ‘ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో….

AP

ఏపీకి బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..?

సీఎం చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారా? సీఎం చంద్రబాబు ఆలోచనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఇంతకీ చంద్రబాబు ప్లాన్ ఏంటి? కేంద్రం నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.  ….

AP

ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్..

ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల వరదలతో అతలాకుతలమైన ఏపీకి వరదసాయం కూడా ప్రకటించింది. అయితే ఏపీ ప్రభుత్వం సైతం అంతే స్థాయిలో వరద నష్టాన్ని నివారించేందుకు అన్ని చర్యలు చేపట్టింది. అయితే తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం….

AP

ఏపీ రాజకీయాల్లో బుక్ లు కీలక పాత్ర.. లోకేష్ కి పోటీగా అంబటి.. గ్రీన్ బుక్ ఓపెన్..

ఏపీ రాజకీయాల్లో బుక్ లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. టీడీపీ రెడ్ బుక్ పేరిట వైరల్ కాగా.. వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి కొత్తగా గ్రీన్ బుక్ రాస్తున్నట్లు ప్రకటించారు. రెడ్ బుక్ లో రాసిన పేర్లు వేరు…..

AP

వంటశాల ప్రారంభించిన సీఎం, ఒకేసారి 1. 20 లక్షల మంది భక్తులకు ..

తిరుమలలోని పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున ఔటర్ రింగ్ రోడ్డు ప్రక్కన అధునాతనమైన వంటశాల‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు.తిరుమలలో కేంద్రీకృత వంటశాల‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సుమారు రూ.13.45 కోట్ల వ్యయంతో రూపొందించిన వంటశాల‌….

AP

మదనపల్లి జీఎమ్ ఆర్ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం తరపున విజయవాడ వరదభాధితుల సహాయర్తం గ్రూప్ సభ్యుల సహకారంతో వసూలు చేసిన రూ 3.50లక్షలు మరియు తిరుపతి సత్యన్న సేన వసూలు చేసిన మొత్తం రూ 10 లక్షల చెక్ ను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు అందిచడం జరిగింది.

మదనపల్లి జీఎమ్ ఆర్ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం తరపున విజయవాడ వరదభాధితుల సహాయర్తం గ్రూప్ సభ్యుల సహకారంతో వసూలు చేసిన రూ 3.50లక్షలు మరియు తిరుపతి సత్యన్న సేన వసూలు చేసిన మొత్తం రూ 10 లక్షల చెక్ ను….

AP

అమరావతి రైతుల ఆందోళన..! ఏం జరిగిందంటే..?

ఏపీ రాజధాని పై ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే వారం సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రుణం ఖరారు కానుంది. ఇదే సమయంలో అమరావతిలో నిర్మాణాల పైన….