Category: AP

AP

ఏపీ ప్రభుత్వం మరో కీలక హామీ అమలు..!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ప్రజలు చెప్పిన అంశాలను ఆచరణలోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ అమలు….

AP

మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు.. కీలక నిందితుడు అరెస్ట్..

మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు ఎంతవరకు వచ్చింది? ఘటన జరిగి ఆరునెలలు గడుస్తున్నా కేసు మాత్రం నత్తనడకగా సాగుతోందా? అరెస్టయిన గౌతమ్ తేజ్ గుట్టు విప్పేనా? తెరవెనుక సూత్రదారులు బయటకు వస్తారా? అదే జరిగితే వైసీపీ కీలక నేతల మెడకు ఉచ్చు….

AP

మహిళలకు ఉచిత బస్సుకు ముహుర్తం ఫిక్స్..! కూటమి సర్కార్ ఆదేశాలు..

ఏపీలో కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ మాత్రం ఇప్పటివరకూ అమలు కాలేదు. దీనిపై ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేసి వచ్చారు. ఆ వివరాలను ఇవాళ మరోసారి….

AP

భూముల ధరల పై ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీలో భూముల ధరల మార్కెట్ విలువ పెంపు పైన ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. జనవరి 1 నుంచి పెంపు దిశగా ప్రభుత్వం తొలుత కసరత్తు చేసింది. అయితే, స్థానికంగా వస్తున్న ఫీడ్ బ్యాక్ తో పునరాలోచనలో ఉంది. ఈ నెల….

AP

తేలిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..!

పశ్చిమగోదావరి జల్లాలో తాజాగా పార్శిల్ బుక్ చేస్తే డెడ్ బాడీ వచ్చిన ఘటనలో మిస్టరీ వీడింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దాదాపు 100 మంది సిబ్బందిని కేటాయించి మరీ ఈ మిస్టరీని ఛేదించారు. ఆస్తి కోసం వదినను భయపెట్టేందుకు….

AP

జగన్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న వైసీపీ అధినేత..

ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. సంక్రాంతి తర్వాత తాను ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళుతున్నానని… అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. మనం ఇంత త్వరగా ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుందని తాను….

AP

పీఎంతో సీఎం చంద్రబాబు భేటీ వెనుక అసలు కారణం అదేనా..?

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం వెనుక ఏం జరిగింది? రాష్ట్రానికి కావాల్సిన నిధులతోపాటు తాజా రాజకీయాలపై చర్చించారా? రానున్న కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి పంట పండినట్టేనా? సీఎం చంద్రబాబు ప్రస్తావించిన సమస్యలపై కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందా? అవుననే అంటున్నారు పార్టీల….

AP

ఏపీకి రూ 95 వేల కోట్ల పెట్టుబడి..

ఏపీకి భారీ పెట్టుబడి రానుంది. ఈ మేరకు అధికారికంగా నిర్ణయం జరిగింది. రామాయపట్నంలో బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు నిర్ణయించింది. దశల వారీగా రూ.95,000ల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 6100 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటు సంబంధించి….

AP

వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ..?

గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేశారు.మాజీ మంత్రులు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీ నుంచి వెళ్లే నేతలే కనిపిస్తున్నారు తప్పిస్తే.. వైసీపీలోకి వచ్చే నేతలు ఎవరూ కూడా కనిపించడం లేదు…..

AP

ఎపిలో కూడా బెనిఫిట్ షోలు రద్దు..? సర్కార్ నిర్ణయం ఎంటి..?

ఇక బెనిఫిట్ షో లు తెలుగు రాష్ట్రాల్లో ఉండవా. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారుతోంది. అల్లు అర్జున్ ఎపిసోడ్ తో తెలంగాణ ప్రభుత్వం ఇక బెనిఫిట్ షో .. టికెట్ రేట్ల పెంపుకు అనుమతి లేదని తేల్చి చెప్పింది…..