Author: Editor

AP

పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన: హెలికాప్టర్ ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆయన హెలికాప్టర్‌ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ (విహంగ వీక్షణం) లో పరిశీలించారు. స్పిల్‌వే నుంచి గోదావరి వరద నీటి….

AP

కస్తూర్బా కాలనీలో మసీదు కు స్థలం కేటాయించాలని అవాజ్ మరియు ముస్లిమ్ పెద్దల ఆధ్వర్యంలో తహసీల్దార్ కి వినతి…

ముదిగుబ్బ yes9TV ముదిగుబ్బ కస్తూరిబయికాలని నందు సుమారు 20 సంవత్సరముల నుండి సుమారు 50 ముస్లిమ్ కుటుంబాలు అక్కడ జీవిస్తున్నారు . అయితే అక్కడ మసీదు లేనందున ముస్లిమ్ లు ఇందులు ఎదుర్కొంటున్నారు… ఆ కస్తూరి భాయి కాలనీ ముదిగుబ్బ కు….

AP

పంటల బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి మండల వ్యవసాయ అధికారి…..

మండలం లో వున్న రైతులు పంటల బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి మండల వ్యవసాయ అధికారి… ముదిగుబ్బ yes9 TV ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వాతావరణ ఆధారిత బీమా పథకం ( RWBCIS)….

AP

ఆరు తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో ఒకే ఇల్లు.. ఒకే వంట…..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆరు తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో ఒకే ఇల్లు.. ఒకే వంట… కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలోని ఉమ్మడి కుటుంబ జీవనం కాలం మారుతోంది. జీవనశైలి మారుతోంది. కానీ బంధాలు మాత్రం మారకూడదని గట్టిగా నమ్ముతున్న….

AP

అమరావతి: ఉండవల్లిలో రైతులపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లిలో భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న స్థానిక రైతులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీవ్ర దౌర్జన్యాలకు, నిర్బంధాలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రాజధాని నిర్మాణం పేరిట బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్న అమరావతి….

షాబాద్ ఘోరకలి: షాబాద్ హత్యల ఘటనపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరుగురి కిరాతక హత్యల ఉదంతంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ దారుణ నరమేధంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడాన్ని ఆయన “ప్రభుత్వ హత్యలు”గా అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు….

AP

జానకి గారి మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది: నందమూరి బాలకృష్ణ

భారత చలనచిత్ర సంగీత ప్రపంచాన్ని తన అమృత గానంతో దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ సింగర్, గాన కోకిల ఎస్. జానకి (88) శనివారం సాయంత్రం కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు…..

గుజరాత్‌లో ఘోరం: గిర్నార్ కొండపై 11 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి చంపేసిన సింహం

గుజరాత్‌లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జునాగఢ్ గిర్నార్ కొండపై శనివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన ఘోర ఉదంతం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొండపై వెళ్తున్న 11 ఏళ్ల బాలుడిపై ఒక సింహం ఒక్కసారిగా దాడి చేసి ప్రాణాలు తీసింది. వందలాది మంది….

AP

పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. కుమారుడు రూపేంద్ర స్మారకంగా అన్నదానం…

ముదిగుబ్బ yes9 TV ముదిగుబ్బ, మలకవేముల క్రాస్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ మలకవేముల పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి మల్లికార్జున, నాగేశ్వరి దంపతులు శనివారం నల్లచెరువు సమీపంలోని పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఆకుపూజ, అభిషేకం….

AP

రెండు రోజుల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి..

ముదిగుబ్బ Yes9 TV ముదిగుబ్బ,ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతం చేసి, మిగిలిన ప్రక్రియను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రత్యేక అధికారి జనార్ధన్‌రావు బీఎల్‌వోలకు ఆదేశించారు. శుక్రవారం ఆయన ముదిగుబ్బ మండలంలోని పలు బూత్‌లను పరిశీలించి నమోదు….