Author: Editor

AP

పొత్తులపై ఏకాభిప్రాయ దిశగా చంద్రబాబు, పవన్..

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు వ్యూహం సిద్ధం చేస్తున్నాయి. సీఎం జగన్ దూకుడు మీద ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. దీంతో వైసీపీ నుంచి చాలామంది నాయకులు బయటకు వెళ్తున్నారు. టిడిపి, జనసేనలో చేరుతున్నారు. మరికొందరు….

అయోధ్య రాముడి తాళం మరీ.. చేతితో తయారీ.. ఎన్ని కిలోల బరువంటే? విశేషాలివీ..

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు నుంచి గంటలు.. గుజరాత్‌ నుంచి అగర్‌బత్తి, నేపాల్‌ నుంచి కానుకలు సీతమ్మవారి ఊరి నుంచి కానుకలు, హైదరాబాద్‌ నుంచి గుడి తలుపులు, రాములవారి పాదాలు ఇలా ఒక్కో కానుక ఒక్కో ప్రత్యేకతను కలిగి….

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా..?

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా మారిన పార్టీ టీఆర్‌ఎస్‌. 14 ఏళ్ల పోరాటం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. దీంతో ఉద్యమ సారథిగా ఉన్న కేసీఆర్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ను 2014 ఎన్నికల్లో తెలంగాణ సమాజం గెలిపించింది. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుస్తారని….

రేవంత్ రెడ్డి పాలనలో ఇదో కొత్త సంచలన పరిణామం..

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులు. కానీ నేటి పాలకులు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఎన్నికల్లో గెలవగానే గత మనదే రాజ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పాలనాంపరమైన నిబంధనలు ఉన్న రాజ్యాంగాన్ని కూడా పాటించడం లేదు. తమ పాలనకే రాజ్యాంగంలో కొత్త భాష్యం చెబుతున్నారు…..

AP

సంక్రాంతి అంటేనే పిండి వంటలు.. వాటి వెనుక ప్రాశస్త్యం ఇదే…

దట్టంగా కురిసే మంచు.. ఇంటికి వచ్చే పంటలు.. చుట్టపు చూపుగా పలకరించే సూర్యుడు.. ఇలాంటి సందర్భంలోనే సంక్రాంతి పండుగ వస్తుంది. పండుగ అంటేనే సందడి..అందులోనూ తెలుగు ప్రజలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. ఇక సంక్రాంతిని మూడు….

AP

వైసీపీకి షాక్ ఇచ్చిన వంగవీటి రాధాకృష్ణ..

వంగవీటి రాధాకృష్ణ వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయన కోసం కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ ప్రయత్నిస్తున్నారని కూడా టాక్ నడిచింది. నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి ఎంటర్ అయ్యారని వార్తలు వచ్చాయి. ఏకంగా ఆయనకు మచిలీపట్నం….

అయోధ్యలో భద్రత కట్టుదిట్టం.. డ్రోన్లు, 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు…

అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ట్రస్ట్ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రముఖులు, భక్తులు అయోధ్యకు చేరుకోనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు….

బకాయిలు చెల్లిస్తేనే.. 200 యూనిట్స్‌ విద్యుత్‌ ఫ్రీ..!

మధ్యతరగతిలో ‘గృహజ్యోతి’ ఆశలు కాంగ్రెస్‌ హామీల్లో గృహజ్యోతి పథకం కీలకమైంది. అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో ఈ హామీ కూడా ఓటర్లను బాగా ఆకర్షించింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. మేనిఫెస్టోలో చేర్చింది…..

కోదండరామ్‌కు విద్యాశాఖ…?

తెలంగాణ మంత్రి మండల విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత కేబినెట్‌లో మిగిలిన 6 స్థానాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లోకి తీసుకునే నేతలపై కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ పదవులూ భర్తీ చేస్తారని….

AP

తెలుగుదేశం అభ్యర్థుల్లో భయం..

ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైసిపి దూకుడు మీద ఉంది. ఇప్పటివరకు 53 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. మరో 30 మందిని మార్చేందుకు కసరత్తు చేస్తోంది. అటు ఎంపీ అభ్యర్థుల మార్పు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు….