Author: Editor

AP

రఘురామకు గట్టి షాక్..

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుది విలక్షణ శైలి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయన నరసాపురం ఎంపీగా గెలుపొందారు. అయితే ఇలా గెలిచిన ఆరు నెలలకే వైసీపీ హై కమాండ్ కు దూరమయ్యారు. రెబల్ ఎంపీగా మారిపోయారు. గత….

ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం.. సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్..

ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఇవాళ ఏఐసీసీ కీలక సమావేశం నిర్వహించింది. కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, లక్షద్వీప్, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలతో ఏఐసీసీ నేతల చర్చలు జరిపారు.   అన్ని లోకసభ నియోజకవర్గాల పార్టీ….

తెలంగాణలో 15 జిల్లాలు రద్దు.. కొత్త జిల్లాలు ఇవే.. రాష్ట్ర ప్రభుత్వం సంచలనం!!

పది జిల్లాతో ఏర్పడిన తెలంగాణను గత సీఎం కేసీఆర్‌.. తన లక్కీనంబర్‌ కలిసేలా జిల్లాల సంఖ్యను 33కు పెంచారు. అశాస్త్రీయంగా, అసంబంద్ధంగా పాత చిల్లాలను చిలువలు పలువలుగా విభజన చేశారు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలో ఒకటిన్నర నియోజకవర్గమే ఉండడం ఇందుకు నిదర్శనం…..

రైతు రుణమాఫీ కాంగ్రెస్‌ కొత్త ప్లాన్‌…

మనం అవసరం కోసం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం. ఈ మెత్తాన్ని ఈఎంఐ రూపంలో బ్యాంకులకు చెల్లించే పద్ధతి ప్రస్తుతం అమలులోకి వచ్చింది. ఇక వస్తువులు కొనుగోలు చేసినప్పుడు సున్నా వడ్డీతో ఈఎంఐ చెల్లించే అవకాశాలు ఉన్నాయి… తెలంగాణ….

AP

వైసీపీ మూడో జాబితాలో పేర్లు ఇవేనా? విడుదల సంక్రాంతికి వాయిదా..!

వైఎస్సార్సీపీ వరుసగా చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల పరంపరలో భాగంగా మూడో జాబితా నిన్న రాత్రి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఇది కాస్తా వాయిదా పడిపోయింది. అమావాస్యకు ముందు ఈ జాబితా విడుదల చేయకూడదని వచ్చిన….

AP

మారుతున్న సామాజిక లెక్కలు.. ఎవరికి కలిసొచ్చేది..?

ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. సరికొత్త సామాజిక సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. టిడిపికి మద్దతుగా నిలిచే కమ్మ సామాజిక వర్గం నేతలు వైసీపీలో చేరుతుండగా.. వైసీపీకి మద్దతుగా ఉండే రెడ్డి సామాజిక వర్గం నేతలు టిడిపి వైపు చూస్తున్నారు. దీంతో….

అయోధ్య రామమందిరానికి భారీగా విరాళాలు.. ఇప్పటి వరకు ఎంత వచ్చాయో తెలుసా..?

త్వరలో ఆలయ ప్రారంభోత్సవం.. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరంలో రామలాలాకు పట్టాభిషేకం జరగడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. భారతదేశంతోపాటు విదేశాల నుంచి కూడా రామభక్తులు రామాలయ నిర్మాణానికి భారీగా విరాళాలు ఇచ్చారు. విరాళాల వడ్డీతోనే ఆలయంలో మొదటి అంతస్తు….

తెలంగాణలో నూతన విద్యుత్ విధానం,..

రాష్ట్రంలో నూతన విద్యుత్ విధానం తీసుకొస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ట్రాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని అమలుచేయాల్సిన అవసరముందని అన్నారు. డా…..

వాహనదారులకు గుడ్‌ న్యూస్‌..!!.

సర్వర్‌ సమస్యతో జాప్యం.. ఇదిలా ఉండగా పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు సర్వర్‌ సమస్య ఆటంకంగా మారింది. బుధవారం చాలా మంది ఈ చలాన్‌ సైన్‌ ఓపెన్‌ చేయడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో చలాన్లు చెల్లింపుకు ఎక్కువ సమయం పడుతోంది. దీంతో….

AP

జనసేనలోకి అంబటిరాయుడు.. పవన్ తో భేటి..?

కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడు వైసీపీతో సన్నిహితంగా మెలిగారు. క్రికెట్ కు గుడ్ బై చెప్పి పొలిటికల్ కెరీర్ కు సిద్ధమయ్యారు. గత నెల 28న జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ క్రమంలో ఆయనను వైసీపీ ప్రభుత్వం ఆడుదాం….